Tag brs party

సైనిక పాటవాలనికి ఒక భారతీయుడిగా గర్విస్తున్నా.. : కేసీఆర్

Operation Sindoor

‘‘ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా  గర్వపడుతున్నానని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) తెలిపారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో వున్నా… ఏ దేశంలో వున్నా..ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని పేర్కొన్నారు.. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని స్పష్టం చేశారు. భారత…

కేసీఆర్ మనసంతా విషపూరిత విమర్శలే..

Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు…

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి : కెసిఆర్

KCR

వరంగల్, ప్రజాాతంత్ర, ఏప్రిల్ 27:  మావోయిస్టుల అణ‌చివేత కోసం కేంద్రం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌గార్ ను వెంట‌నే నిలిపివేయాల‌ని బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (KCR) డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో జ‌రిగిన పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఛత్తీస్గఢ్ గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారు.…

పది సంవత్సరాల నిరంకుశ పాలనపై  కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి

తాగాలి చేసిన ప్రజలను విద్యార్థులను యువకులను ఉద్యమకారులను బహుజన వర్గాల వారిని అణచివేసి కుటుంబ సభ్యులను సమీప బంధువులను డబ్బు సంచులు తెచ్చిన కార్పొరేట్ సంస్థల నాయకులు చేరదీయలేదా? ఉద్యమకారుల సమక్షంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం కుటుంబ పార్టీగా మార్చి పార్టీ ఉన్నంతకాలం ప్రతిపక్ష నేత లేదా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు…

మ‌ళ్లీ టీఆర్‌ఎస్‌ ?

రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం! ( మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 27వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్న ఆపార్టీ రజతోత్సవ సభలో ఈ మేరకు తీర్మానం చేయబోతున్నారా అనే  ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌…

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌ లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో…

ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా కేటీఆర్‌ ‌నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమానత్వం కోసం…

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో విపక్షమే లేకుండా కుట్ర

కేసీఆర్‌ ‌హయాంలో 8 వేల హత్యలు.. లక్ష చోరీలు రేవంత్‌ ‌మంచోడు కాబట్టే..మీరు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి ఘాటు విమర్శలు అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్‌ఎస్‌ ‌ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి విమర్శించారు. ఆనాడు విపక్ష సభ్యులను కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అంతేగాకుండా విపక్షమే లేకుండా చేయాలని…

తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు..

నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకెండాయి? ఏడాదిలోనే రాష్ట్రాన్ని ఎడారి చేశారు.. రాష్ట్రంలో అసమర్థ పాలన అందుకే మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో పొంగిపొర్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు…

You cannot copy content of this page