Tag Bhadrachalam updates

భద్రాద్రిలో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

Bhadradri

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 30. : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri kothagudem ) జిల్లా భద్రాచలం. శ్రీసీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. తొలుత పవిత్ర గోదావరి నది నుంచి పుణ్య జలాన్ని తీర్ధబిందెతో మేళతాళాల మధ్య తీసుకువచ్చి నిత్య కళ్యాణ మండపంలో ఉత్సవ…

భద్రాచలంలో ఘోర విషాదం.. కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

శిథిలాల కింద ఆరుగురు దుర్మరణం శిథిలాలను తొలగించే పనిలో అధికార యంత్రాంగం భద్రాచలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్తి చెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది.  భద్రాచలంలోని సూపర్‌ ‌బజార్‌ ‌సెంటర్‌ ‌వద్ద నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో లంబాడీ…

గిరిజ‌నుల సంస్కృతికి వేదిక‌గా ట్రైబ‌ల్ మ్యూజ‌యం

గిరి ఉత్ప‌త్తుల‌కు మ్యూజియం ద్వారా మార్కెటింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో గిరిజనుల గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మరింత అవకాశం ఏర్పడింద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. భ‌ద్రాచలం ట్రైబ‌ల్ మ్యూజియం బ్రోచ‌ర్‌ను మంగ‌ళ‌వారం శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణ‌లో మంత్రి పొంగు లేటి…

శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగానిర్వహించాలి

అంచనాకు మించి భక్తులు వేడుకలకు హాజరయ్యే అవకాశం  భారీ ఏర్పాట్లు చేయండి వేడుకలకు సిద్ధమవుతున్న మిథిలా స్టేడియం పరిశీలన ప్రజా పాలనలో సర్వమతాల సముద్దరణకు ప్రభుత్వం కట్టుబడిఉంది తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాల అభివృద్ధి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం: దక్షిణ అయోధ్య అయిన భద్రాచలంలో సీతా రాముల కల్యాణ ఉత్సవాన్ని…

రాములోరు పెళ్లికొడుకాయనే..

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు తయారు వేడుకలను తలకించి పులకరించిన భక్తులు.. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్ధానం ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఇందుకోసం ముందుగా 13న అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్‌ 6న ఆదివారం…

పులకించిన గోదారమ్మ

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 :  పవిత్రగోదావరి నదీ తీరాన బుధవారం నూతన శోభ సంతరించుకుంది. కార్తీక బహుళ ద్వాదశి వేళ సీతారామ చద్రస్వామి దేవాలయంలో బుధవారం అభిషేకం, సుదర్శన హోమం, రాత్రి నది హారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఉదయం సుప్రబాత సేవ, అనంతరం ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో…

ఛత్తీస్‌ఘడ్, సుక్మా జిల్లాలో బద్రతా బలగాల పై మావోయిస్టుల మెరుపు దాడి..

Maoists attack on army forces in Chhattisgarh

 భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా…

రూటు మార్చిన మావోయిస్టులు

Jawans of 141 CRPF Battalion

అటవీ ప్రాంతంలో వాగులు దాటేందుకు పడవల కొనుగోలు తెలంగాణ నుంచి ఛత్తీస్‌గ‌డ్‌కు పడవలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ ‌డీసీఎం వ్యాన్‌ ‌ద్వారా అడవిలోకి తరలించే యత్నం పడవలతో సహా డీసీఎం, ‌రెండు ట్రాక్టర్లు పేలుడు పదార్థాల‌ స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : అటవీ ప్రాంతంలో  సంచరించే మావోయిస్టులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.…

రామయ్య నడయాడిన నేల…

పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…