Category Uncategorized

షెడ్యూల్‌ ‌ప్రకారమే అమరావతి విచారణ

ముందే విచారించడం కుదరదన్న సుప్రీమ్‌కోర్టు ఎపి ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం న్యూదిల్లీ,మార్చి2 : అమరావతిపై సుప్రీంకోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురైంది. అమరావతిపై ముందే అంటే త్వరగా విచారించాలన్న ఎపి ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ నెల్‌ 28‌వ తేదీనే అమరావతి కేసు విచారిస్తామని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్‌ ‌ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ…

విశాఖ వేదికగా నేటినుంచి గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌

‌నేటి ఉదయం ప్రారంభించనున్న సిఎం జగన్‌ ‌భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం 2లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్శించడమే లక్ష్యం ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశాఖపట్టణం,మార్చి2: పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ వేదికగా నేటినుంచి గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌ ‌జరుగనుంది. ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం…

25‌మంది ఎంపిలను ఇస్తే హోదా తెస్తానన్నాడు

విభజన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పాడు హా ఇచ్చిన జగన్‌ ఇప్పు‌డు ఎందుకు మాట్లాడరు తెలంగాణ సిఎం కెసిఆర్‌తో కుమ్మక్కు రాజకీయాలు ముస్లిం మైనార్టీలకు ఎన్నో పథకాలు అమలు చేశాం యువగళం పాదయాత్రలో లోకేశ్‌ ‌మైనార్టీలతో భేటీ తిరుపతి,మార్చి2 : తెలంగాణ సిఎం కేసీఆర్‌తో జగన్‌ ‌కుమ్మక్కయ్యారని.. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ‌హక్కుల కోసం సిఎం జగన్‌ ‌కానీ,…

కెసిఆర్‌ ‌గారు.. ఫామ్‌హౌస్‌లోశేష జీవతం గడపండి..!

ఆయురారోగ్యాలను పొందండి వొచ్చే ఎన్నికల్లో కెటిఆర్‌ను సిఎం చేయడం కోసమే కెసిఆర్‌ ‌ప్రయత్నాలు కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తేనే హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కొత్తకొండ పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భీమదేవరపల్లి (హన్మకొండ జిల్లా), ప్రజాతంత్ర, మార్చి 2 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు మీ శేష జీవితాన్ని ఫామౌజ్‌లో గడపండి, పూజలు పునస్కారాలు…

కొలీజియం తరహా ఎన్నికల కమిషనర్ల నియామకం

ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా కమిటీ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆమోదం ఈ మేరకు పార్లమెంట్‌ ‌చట్టం చేయాలన్న ధర్మాసనం అప్పటి వరకు కమిటీ ద్వారానే ఎన్నికల కమిషనర్ల నియామకం సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక ఆదేశాలు న్యూ దిల్లీ,మార్చి2(ఆర్‌ఎన్‌ఎ): ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి,…

నిమ్స్‌లో చిన్నారులకు గుండె సర్జరీలు

యూకే నుండి వచ్చిన వైద్య బృందం సహకారంతో చికిత్స  మంత్రి హరీశ్‌ ‌రావు ఆహ్వానం మేరకు వచ్చిన బ్రిటన్‌ ‌బృందం  నాలుగు రోజుల్లో 8 మందికి సర్జరీలు పూర్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 2: నిమ్స్ ‌హాస్పిటల్‌ ‌లో గత నాలుగు రోజులకుగా చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 8 సర్జరీలు పూర్తయ్యాయి.…

‌ప్రగతిపథంలో తెలంగాణ రాష్ట్రం

ఫార్మా కంపెనీలకు హబ్‌గా తెలంగాణ దేశంలో సక్సెస్‌ఫుల్‌ ‌స్టార్ట్ అప్‌ ‌కంపెనీలకు అడ్రస్‌ ‌నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భావం ఆత్మనిర్భర భారత్‌తో పెద్దగా ప్రయోజనం లేదు మంత్రి కెటిఆర్‌ అభిప్రాయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి2: తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. దేశంలో సక్సెస్‌ ‌ఫుల్‌ ‌స్టార్ట్ అప్‌ అం‌టే తెలంగాణ…

గ్యాస్‌ ‌ధరల పెంపుపై బిఆర్‌ఎస్‌ ‌ఫైర్‌

రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో ఆందోళన ఘట్‌కేసర్‌ ఆం‌దోళనలో పాల్గొన్న మంత్రులు బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 2:  గ్యాస్‌ ‌ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలకు దిగింది. పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పిలుపు మేరకు పార్టీ నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ ఆందోళనలకు దిగారు. కేంద్ర…

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ

నిద్రలోనే ముగ్గురు ప్రాణాలు మాయం  లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతోనే కొల్లూరు ఘటన  ఘటన స్థలాన్ని సందర్శించిన  మియాపూర్‌ ఏసీపీ నర్సింహారావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, మార్చి 2: బ్రతుకుదేరువు కోసం వచ్చిన కుటుంబానికి లారీ రూపంలో మృత్యువు కబలించింది. తెల్లవారుజామునే లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతో గుడిసెలో నిద్రిస్తున్న ముగ్గురిపైకి లారీ దూసుకెల్లడంతో నిద్రలోని ముగ్గురి ప్రాణాలు…