స్కూల్ పిల్లలపై దూసుకెళ్లిన కారు
ముగ్గరు విద్యార్థులు అక్కడిక్కడే దుర్మరణం చెన్నై,మార్చి1: స్కూల్కు వెళ్తున్న విద్యార్థులపైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు మరణించారు. వారి మృతికి కారణమైన నిందితుడ్ని కాలేజీ స్టూడెంట్గా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాణియంబాడి ప్రాంతానికి చెందిన రఫీక్, అన్నాద మ్ములైన విజయ్, సూర్య కలిసి మంగళవారం…

