Category Uncategorized

‌ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజు 500 రూపాయలకే ఎల్‌పీజీ వంట గ్యాస్‌:‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17:‌ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట తో కలిసి మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌,…

కేంద్రం ఆదుకోవాలి తక్షణ సాయం అందించాలి

 ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06:  రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని…

ఆరుగురు దళ సభ్యులు హతం

   గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ గాయాలు పినపాక, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు.ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ…

సిరిసిల్లలో పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయండి

కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు మంత్రి బండి సంజయ్‌ వినతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 4 : సిరిసిల్లలో పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను…

మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ఆరుగురు మహిళలు…ముగ్గురు పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 04 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందగా..వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు, ముగ్గురు పురుషులు ఉన్నారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ స్పెషల్‌ టాక్స్‌ఫోర్స్‌, బోర్డర్‌ సెక్యురిటి సంయుక్తంగా మావోయిస్టులను ఎదుర్కున్నారు. మృతదేహాలను…

నిండా మునిగిన ఉల్లేపల్లి

ఉగ్ర ఆకేరుతో గ్రామం బురదమయం…నీట మునిగిన 90 గృహాలు కట్టుబట్టలతో మిగిలిన 120 కుటుంబాలు 350 ఎకరాల్లో పంట నష్టం…వరదలో కొట్టుకుపోయిన గేదెలు, మూగ జీవాలు వివరాలు సేకరిస్తున్న అధికారులు…ప్రత్యేక మెడికల్‌ క్యాంపు ఏర్పాటు   మరిపెడ, ప్రజాతంత్ర, సెప్టెంబరు 4 : గాఢ నిద్రలో ఉన్న ఉల్లేపల్లిని ఉగ్ర ఆకేరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఓ…

వరదలతో రైతులకు తీరని నష్టం

నష్టాన్ని అంచనా వేస్తున్నాం బాధితులందరినీ ఆదుకుంటున్నాం ఖమ్మం జిల్లాలో  పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అందరినీ ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లా…

వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన తండ్రి, కూతుర్లకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

కుటుంబ సభ్యులకు చెక్ అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కారేపల్లి,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 04: భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్…

హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్‌

‌పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: ‌హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్‌ ‌చేసిన ఫిజియోథెరపీ డాక్టర్‌ ‌బండ్ల విప్లవ్‌ ‌సిన్హాను డికాయ్‌ ఆపరేషన్‌ ‌లో నిందితున్ని రెడ్‌ ‌హాండెడ్‌ ‌గా పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ ‌తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రూపేష్‌…