Category తెలంగాణ

పదవులు ‘తోకలు’ మాత్రమే 

– సమష్టి నిర్ణయాలతో మధిర పట్టణ అభివృద్ధి – చైర్మన్ ఎంపికపై మంత్రి సురేఖ ప్రకటన చేస్తారు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని వారి కష్టసుఖాల్లో తోడుండే వారే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

సీఎం, మంత్రుల పేరిట డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

– మృత్యుంజయ స్వామి సన్నిధిలో అర్చన మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఖమ్మం జిల్లాలోని మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని…

ఎన్‌హెచ్ 167 విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న ఎన్‌హెచ్-167 రహదారిని నాలుగు లేన్లకు విస్తరించడానికి ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ’ఎక్స‘లో తెలిపారు. ఈ…

బంజారా భవన్‌లో రేపు సేవాలాల్ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని గిరిజన…

పార్టీ మారినా పలువురికి తప్పని ఓటమి

– వోటుతో ప్రజలు దూరం పెట్టిన వైనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: పదవుల కోసం ఇష్టారీతిన పార్టీలు మారిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వోటర్లు గట్టిగా బుద్ధిచెప్పారు. పలు జిల్లాల్లో పార్టీ మారిన వారిని ప్రజలు తిర స్కరించారు. బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అసవరాలు తీరగానే అవతలి పార్టీలకు వెళ్లిన పలువురికి ఈ…

అవినీతి రహిత పురపాలికగా తీర్చిదిద్దండి

– సూర్యాపేట పట్టణాభివృద్ధికి కృషి చేస్తా – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: పురపాలక సంఘాన్నిఅవినీతి రహితంగా తీర్చిదిద్దాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట పురపాలకానికి కొలువుదీరబోయే పాలకవర్గానికి హితవు పలికారు. గతంలో సూర్యాపేట పురపాలక సంఘంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలు…

జాతీయ సదస్సుకు కుమారస్వామికి ఆహ్వానం

జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు, ఎల్.బి. బిఈడి కళాశాల సీనియర్ తెలుగు అధ్యాపకుడు కోడం కుమారస్వామికి జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఈనెల 17, 18…

సీపీఐ నేత గిరిప్రసాద్ సతీమణి కమలాదేవి కన్నుమూత

– సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: సీపీఐ అగ్ర నాయకుడు నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కమలాదేవి భౌతిక కాయాన్ని బంధువులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆమె…

ఈ విజయం ‘దామన్న’కే అంకితం

– సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా రెపరెపలు – మూడింట రెండొంతుల మెజారిటీతో అఖండ విజయం – ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 31 స్థానాలను కైవసం చేసుకుని మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని…