Category తెలంగాణ

సీపీఐ నేత గిరిప్రసాద్ సతీమణి కమలాదేవి కన్నుమూత

– సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: సీపీఐ అగ్ర నాయకుడు నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కమలాదేవి భౌతిక కాయాన్ని బంధువులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆమె…

ఈ విజయం ‘దామన్న’కే అంకితం

– సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా రెపరెపలు – మూడింట రెండొంతుల మెజారిటీతో అఖండ విజయం – ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 31 స్థానాలను కైవసం చేసుకుని మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని…

వీధి కుక్కలను దత్తత తీసుకోండి

– అహింస సందేశంతో స్ట్రే డాగ్ అడాప్షన్ – కుక్క పిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క – కుక్కలను చంపిన సర్పంచ్‌లపై చర్యలు తీసుకున్నాం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాక సమాజంలో మానవత్వాన్ని…

రెండేళ్ల ప్రజా పాలనకు ఆమోద ముద్ర

– ప్రభుత్వంపై విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇది రాజకీయ గెలుపు మాత్రమే కాదని,…

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

– రెండేళ్ల పాలనపై ఇది స్పష్టమైన ప్రజాతీర్పు – కాంగ్రెస్ కి ఘన విజయం అందించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు – విజేతలకు అభినందనలు – మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం.తాజా…

కొత్తగూడెం కార్పొరేషన్‌లో కమ్యూనిస్టుల హవా

– అత్యధిక స్థానాలతో ముందంజలో సిపిఐ – హంగ్‌ ఏర్పడడంతో క్యాంప్‌ ‌రాజకీయాలు మొదలు భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర‌, ఫిబ్రవరి 13: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్‌లో మాత్రం సీపీఐ…

నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి పట్టు

– ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ 4 ‌గెలుపు నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 13: నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి పట్టు సాధించింది.. ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాలోనూ అధికార పార్టీ తన హవాను కొనసాగిస్తోంది. మొత్తం ఒక కార్పొరేషన్‌, 7 ‌మున్సిపాలిటీలకు గానూ 4 మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. భీంగల్‌ ‌మున్సిపాలిటీలో మొత్తం 12 సీట్లకు…

ఆర్టీసీ పరీక్షల కోసం వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలు

– టిఎస్ఎల్ పిఆర్ బి చైర్మన్ శ్రీనివాసరావు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 13: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్ టి సి)లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టిఎస్టి), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్ టి) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టిఎస్ఎల్ పిఆర్…

ప్రభుత్వంపై విశ్వాసం నింపిన ఫలితాలు

– 75 శాతం స్థానాల్లో గెలుపు ఆషామాషీ కాదు – ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాం – పిసిసి చీఫ్ మహేష్ కుమార్ నిజామాబాద్.ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ ఘనవిజయం సాధించడం ద్వారా మరోమారు సత్తా చాటిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్…