Category తెలంగాణ

అప్ప్పుడు కేసీఆర్‌కు.. ఇప్ప్పుడు రేవంత్‌కు..

– ఏటీఎంలా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ – రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ బండి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో బీఆరఎస్‌కు, ఇప్ప్పుడు కాంగ్రెస్‌కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విÖడియాతో…

పాలమూరు-రంగారెడ్డిపై అవాస్తవాల ప్రకటన

– 95శాతం పూర్తయినట్లు రుజువు చేస్తే రాజీనామా : మంత్రి వాకిటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 21: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్ విసిరారు. మంగళవారం ఆయ‌న‌ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 95 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.…

పెట్టుబడులకు ప్రోత్సహించండి

– లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో అవకాశాలు పుష్కలం – ‘తెలంగాణ-నార్వే వర్కింగ్’ గ్రూప్ ఏర్పాటుకు ప్రతిపాదన – నార్వే ఉన్నతస్థాయి ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.…

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 23న ‘జన్ ఆక్రోష్’

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించి నారీ శక్తి ఎదుగుదలను అడ్డుకున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అసలు రంగును ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా…

రైతు బంధు ఏనాడు స‌మ‌యానికి ఇచ్చారు

– గొప్పలు చెప్పడం కాదు.. తేదీలు సరిచూసుకోండి – రైతు భరోసాపై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కేసీఆర్ హయాంలో రైతు బంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదు.. ఐదారె నెలల నెలలపాటు సాగదీసి చెల్లింపులు చేశారు అని మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

దిల్లీకి బీఆర్ఎస్ బృందం

– కాళేశ్వరంపై న్యాయవాదులతో సంప్రదింపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆ ర్   ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ దిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఈనెల 22న తెలంగాణ…

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఫీజు చెల్లింపు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26…

డీఎస్పీ నికత్ జరీన్‌కు డీజీపీ అభినందన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ప్రతిష్టాత్మక బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన డీఎస్పీ నిఖత్ జరీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను…

మహిళా లోకానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

– మహలక్ష్మి పథకాన్నిరద్దు చేసే దమ్ముందా? – ఉచిత ప్రయాణంపై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : ఫ్రీ బస్ పథకాన్ని పనికిమాలినదిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. ఉచిత…