Category తెలంగాణ

తొర్రూరులో ఇరు వర్గాల బాహాబాహీ

 – పరస్పర నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత – బిఆరఎస్ ఆధిక్యాన్ని దెబ్బతీసిన ఎక్స్ అఫీషియో – ఎర్రబెల్లిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యక్తలు – రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన ఎస్పీ – చైర్మ‌న్ ఎన్నిక వాయిదా.. గత్యంత‌రం లేక‌నే అన్న అధికారులు – వాయిదాపై ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: హంగ్…

న్యాయవాది స్వప్న హత్య కేసుపై నివేదిక ఇవ్వండి

– డీజీపీకి హక్కుల కమిషన్ నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మొయినాబాద్‌లో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీ నుంచి తెలంగాణ హక్కుల కమిషన్(టీజీహెచఆర్‌సీ) నివేదిక కోరింది. భూ వివాదం నేపథ్యంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి దారుణ హత్యను నివారించడంలో మొయినాబాద్ పోలీసులు…

18న జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

– మీడియా అకాడమీ ఆధ్వర్యంలో భూ హక్కులు, వ్యవసాయంపై.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: భూ హక్కులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, పర్యావరణ రిపోర్టింగ్‌పై ఒక్క రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ నెల 18న ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు…

ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ

– వైస్ చైర్‌పర్సన్‌గా ఆసియా షాహిన్ – అందరికీ అవకాశాలు వస్తాయి.. నిరుత్సాహపడొద్దు – వెన్నుపోటు రాజకీయాల వల్లే నాలుగు స్థానాల్లో ఓడాం – కాంగ్రెస్ కౌన్సిలర్లను సత్కరించి అభినందించిన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్నీ ఆలోచించి ములుగు మున్సిపల్ చైర్ పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళ భిక్షపతిని…

కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయం జెండా

– తొలిసారి క‌మ‌ల వికాసం – మాట నిలబెట్టుకున్న బండి సంజ‌య్‌ – సమష్టి కృషితోనే సాధ్య‌మైంది – కేంద్ర మంత్రి వెల్ల‌డి కరీంనగర్తి/తిమ్మాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16:  కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్ అన్న మాట నిల‌బెట్టుకున్నారు. అద్భుత‌మైన వ్యూహంతో క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌పై తొలిసారి కాషాయ జెండా రెప‌రెప‌లు సాధ్యం చేశారు. కార్పొరేషన్ లో…

మధిర మున్సిప‌ల్‌ చైర్‌పర్సన్‌గా సుజాత ఎన్నిక

– వైస్ చైర్మన్‌గా ధని కుమార్ – పురపాలక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం – ఎక్స్ అఫీషియో ఓటు వేసి డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పట్టణ ప్రథమ పౌరురాలిగా సామినేని సుజాత, వైస్ చైర్మన్‌గా కోన ధని కుమార్…

రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

– భక్తులతో ముచ్చటించిన ఇన్‌చార్జి కలెక్టర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే క్యూలైన్లు నిండిపోగా భక్తులు బారులు తీరారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర ప్ర‌ముఖులు రాజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ భక్తుల వద్దకు వెళ్లి…

రెండు కార్పొరేషన్లలోనూ బీజేపీకి మెజారిటీ లేదు

– మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లలో బీజేపీ¾కి మెజారిటి లేదని, అయినప్పటికీ విజయం సాధించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీసీ సంక్షేమ, రవాణ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలోని భీమేశ్వరస్వామిని దర్శించుకున్న…

జనారణ్యంగా ఏడుపాయల

– భక్తులతో కిక్కిరిసిన వనదుర్గమాత ఆలయం – కన్నులపండువగా మహా శివరాత్రి జాతర – పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్ దంపతులు మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఏడుపాయల గుట్టలు శివనామ స్మరణలతో మార్మోగాయి. ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి,…