Category తెలంగాణ

విద్యార్థుల విద్య, వైద్య సదుపాయాల్లో రాజీ లేదు

– మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ఎస్సీ, గిరిజన వసతి గృహాల విద్యార్థుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయలలో రాజీ పడేదే లేదని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్‌ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్‌లో ఎస్పీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ తదితర…

బీసీల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్

– బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఉండేలా చర్యలు – విజన్- 2047 లక్ష్యానికనుగుణంగా రవాణా, ఆర్టీసీ కార్యాచరణ – మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గత బడ్జెట్‌లో కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు, పెండింగ్‌ అంశాలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారులతో మంత్రి పొన్నం…

44వేలకు పైగా జర్నలిస్టు అక్రిడిటేషన్‌ ‌కార్డులు

– అర్హులందరికీ న్యాయం – సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్‌ ‌కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా…

పారా మెడికల్‌ ‌ఫీజు వివరాలు ఈ-పాస్‌లో ఉంచాలి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలోని పారా మెడికల్‌ ‌కళాశాలల్లో చదివే దాదాపు 30 వేల మంది విద్యార్థుల ఫీజు స్టక్చ్రర్‌ ‌వివరాలను ఈ-పాస్‌ ‌లో వెంటనే అప్‌లోడ్‌ ‌చేయాలని సాంఘిక సంక్షేమ‌ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్‌ ‌కుమార్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పారా మెడికల్‌ కళాశాలల్లో చదువుతున్న ఎస్‌.‌సి. ఎస్‌.‌టి, బీ.సి…

కార్మిక చట్టాలకు నిరసనగా బంద్‌

‌- రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12:  కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో సమ్మెతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు, కార్మికులు నిరసనలు నిర్వహించారు.…

15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

– అందరూ పాల్గొనాలని మంత్రి అడ్లూరి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవం ఈనెల 15వ తేదీ ఉదయం జరగనుంది. ఈ ఉత్సవాలలో ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి చెందిన అందరు గిరిజన…

గర్భిణి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోండి

– ప్రేమ వివాహం కేసులో పోలీసులకు టీజీహెచ్‌ఆర్‌సీ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: యువతి స్వచ్ఛంద సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరమని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) పేర్కొంది. దీనికి సంబంధించి మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదును జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ గురువారం పరిశీలించి…

15 రోజుల్లో ఉద్యోగులకు నూతన ఆరోగ్య పథకం

– త్వ‌ర‌లో మార్గదర్శకాలు ఖరారు – సీఎస్ అధ్యక్షతన ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం గురువారం…

పెట్టుబడి రూ.6 కోట్లు.. లాభం రూ.3 కోట్లు

– మహా జాతరలో మహిళా సంఘాలకు భారీ ఆదాయం – ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి నిదర్శనం – అభినందించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు…