Category తెలంగాణ

ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి, ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ప్లాంట్ లో పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయాందోళనలో బయటకు పరుగులు తీశారు. ఈ ఫార్మా కంపెనీలో మంటలను…

బీఆర్‌ఎస్‌లో జీవన్‌ ‌రెడ్డి ఒక్క రోజు వీఐపినే

– హరీష్‌ ‌రావు దిల్లీ పర్యటనపై అనుమానాలు – ఎంపీ చామల కిరణ్‌ ‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌20: జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఒక్క రోజు వీఐపి మాత్రమేనని ఎంపీ చామల కిరణ్‌ ‌రెడ్డి అన్నారు. జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌లో చేరడం వల్ల‌ లాభం కంటే నష్టమే ఎక్కువని ఎంపీ అన్నారు. సోమవారం మీడియాతో…

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత

– సైబరాబాద్ సీపీ రమేశ్ ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత పెంచుతూ సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.…

కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్

– అక్రమ సంపాదనతో అహంకారమని ఎమ్మెల్యే సంజయ్  విమర్శ జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న సమయంలో తనపై వచ్చిన విమర్శలకు ఆయన తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో…

30 వరకు అజారుద్దీన్ మంత్రి పదవి

– ఈలోగా ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించాలి – సీఎం వినతితో గవర్నర్ ఆమోదిస్తారా అన్న ఉత్కంఠ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అదే విషయం మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్‌కూ వర్తిస్తుంది.…

కావాలనే రేవంత్ సభకు పోటీ

– జగిత్యాలలో కేసీఆర్ సభపై మండిపడ్డ పీసీసీ చీఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: సీఎం రేవంత్ రెడ్డి రైతు సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రేవంత్ సభ 20 రోజుల ముందే ఖరారైందంటూ కేసీఆర్‌కు తమది కౌంటర్ సభ కాదని స్పష్టం చేశారు.…

తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేశారు

– ప్రజల ఆశలపై మట్టి చ‌ల్లారు – అవినీతి అక్రమాలతో నట్టేట ముంచారు – హరీష్‌ ‌రావు విమర్శలపై మండిపడ్డ మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : ప్రజలు తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలపై పదేళ్లుగా మన్ను పోశారంటూ బీఆర్‌ఎస్‌పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ప్రజలను వంచించి, వ్యవస్థలను…

బసవేశ్వరుడు గొప్ప తత్వవేత్త

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : బసవేశ్వర మహారాజ్ కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాదు.. ఆయన ఒక మహోన్నత సిద్ధాంతంగా, దైవంగా కోట్లాదిమంది గుండెల్లో కొలువై ఉన్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. సామాజిక విప్లవకారుడు, గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుని జయంతిని…

గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు

– యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి మహోన్నత విలువలను సమాజానికి అందించిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు అని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆయన బోధించిన కాయకమే కైలాసం అనే సూత్రం ప్రతి మనిషి తన…