Category తెలంగాణ

గెలుపు ఓటములు సహజం.. క్రీడా స్ఫూర్తి ముఖ్యం

– క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి – ఓటమిలో పాఠాలు నేర్చు కోవాలి – మంత్రి సీతక్క పినపాక, ప్రజాతంత్ర, జనవరి 7 : గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాకారుల‌కు ఉద్బోధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం…

పిల్ల‌ల కోసం ప‌క్షుల మినీ జూ ఏర్పాటు

– నాంపల్లి ఎగ్జిబిష‌న్‌లోఅటవీ శాఖ స్టాల్ ప్రారంభం – వివిధ అట‌వీ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7: నాంపల్లి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్‌ను రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన సంరక్షకులు డా. సువర్ణ బుధ‌వారం ప్రారంభించారు. అడ‌వులు, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల…

హావిూలను విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

’బాకీ కార్డులు’ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 7: ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా విఫలమైందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బాకీ కార్డులను బుధవారం ఆవిష్కరించారు. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ…

ఐ బొమ్మ రవికి కోర్టులో చుక్కెదురు

– ఐదు కేసుల్లో బెయిల్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి 7: పైరసీ వెబ్‌సైట్‌ ’ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్లపై నాంపల్లి కోర్టు బుధవారం విచారణ…

సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 7: ఖమ్మం మున్సిపల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవిలు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల బీఆర్‌ఎస్‌్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు సీహెచ్‌.లక్ష్మి, జి.చంద్రకళ, డి.సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణిలు…

సీనియర్‌ సిటిజన్స్‌కు ట్రిబ్యునల్‌ బెంచ్‌ వరం

– ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 7: సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌, ట్రిబ్యునల్‌ బెంచ్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, కేసులు త్వరగా పూర్తిచేస్తున్నామని హన్మకొండ ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు మెంబర్‌ డాక్టర్‌ అనితా రెడ్డిలు తెలిపారు. ఆర్డీవో కార్యాలయం ట్రిబ్యునల్‌ కోర్టు…

సింగరేణి భూ సేకరణ వ్యవహారం

– ఇండ్ల కూల్చివేతపై మండిపడ్డ గ్రామస్థులు – ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌పెద్దపల్లి, ప్రజాతంత్ర, జనవరి 6: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.  రామగుండం 3 ఏరియా ఓసీపీ 2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం భూసేకరణ పనులను ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళనకు…

మహిళల ఆరోగ్యంపై అవగాహనా సదస్సు

కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 6 : ఆరోగ్య సమస్యలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అపర్ణ అన్నారు. మంగళవారం కేయు పీజీ కళాశాలలో పిసిఒఎస్ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేయూ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సుబేదారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ పీజీ కాలేజ్, యూనివర్సిటీ మహిళా పీజీ కాలేజ్ సంయుక్తంగా పి.సి.ఓ.ఎస్…

హైదరాబాద్లో ఈగిల్ టీమ్ దాడులు

– 10 కిలోల గంజాయి స్వాధీనం హైదరాబాద్, ప్రజాపతంత్ర, జనవరి 6: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒకచోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ లో డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. హైదరాబాద్ లో ఈగల్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్…