Category తెలంగాణ

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్న మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. ఈనెల 16న ప్రారంభమైన ఈ అత్యున్నతస్థాయి సదస్సులో 20 దేశాల ముఖ్య నేతలు, ప్రతినిధులు, 40 దేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.…

రాష్ట్ర అభివృద్ధిలో ఆర్అండ్ బి శాఖ కీలకం

– రీజినల్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజ‌ర్‌ – రోడ్డు నెట్ వర్క్ పై ప్రత్యేక దృష్టి అవసరం – బడ్జెట్ ప్ర‌పోజ‌ల్స్‌పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైద రాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి18: రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నదని, స్ప ష్టమైన ప్రణాళికతో వార్షిక బడెట్ అంచ‌నాలు ఉండాలని…

డేటా సెంటర్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

– అధికారులను ఆదేశించిన సీఎస్‌ ‌రామకృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈమేరకు సచివాలయంలో బుధ‌వారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తిస్థాయిలో తగు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే…

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో ప్ర‌భుత్వ పాల‌న‌

– వారి ఆలోచ‌న‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం -ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని అయ‌న…

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

– నగరంలో అర్హుల జాబితా తయారీ – అసంపూర్తి 2బిహెచ్‌కె ఇళ్ల పూర్తి – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18:హైదరాబాద్‌ ‌జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని…

ఇబ్రహీంపట్నం చైర్మన్‌ ఎన్నికకు లైన్‌ ‌క్లియర్‌

-‌ స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ – కిడ్పాపైన కౌన్సిలర్‌ ‌యాదగిరి హాజరు – స్టేట్‌మెంట్‌ ‌రికార్డు చేసుకున్న కోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికకు లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది. మున్సిపల్‌ ఎన్నికపై గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈసీ, కలెక్టర్‌ ‌తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం…

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్

– మంత్రి వివేక్‌ ‌కాన్వాయ్‌పై దాడి కేసు – క్యాతనపల్లిలో కొనసాగిన బంద్‌ -‌ బిఆర్‌ఎస్‌ ఆం‌దోళనతో తీవ్ర ఉద్రిక్తత మంచిర్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. మంత్రి వివేక్‌ ‌కాన్వాయ్‌పై దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దఎత్తున సుమన్‌ ఇం‌ట్లోకి వెళ్లిన పోలీసులు అరెస్ట్‌కు…

ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

– పునరావాసం కల్పిస్తామన్న అల్లూరి జిల్లా ఎస్పీ పాడేరు, ఫిబ్రవరి 18: ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్‌ ‌కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్‌ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం జిల్లా ఎస్పీ బర్దార్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలను పూర్తిగా…

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జిఓఎంఎస్ నెం.252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్, వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక…