Category తెలంగాణ

ఆఫ్టర్ కేర్ పిల్లలకు ప్రభుత్వం అండ

– ధ్రువపత్రాలు, స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ – రికార్డుస్థాయిలో 1050మందికి ధ్రువ పత్రాల మంజూరు – మీ బంగారు భవిష్యత్తుకు మాది భరోసా – మంత్రి సీతక్క హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఇప్పటివరకు ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఆఫ్టర్ కేర్ పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్నారని, వారి ఉన్నత విద్య,…

ప్రతీ కుటుంబ వివరాల నమోదు తప్పనిసరి

– జనగణనలో పాల్గొన్న‌ డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : జనగణన(సెన్సస్ 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమంలో వెబ్‌సైట్ ద్వారా ఆయన…

తిరుమల శ్రీవారి సేవ‌లో రామచందర్‌రావు

– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ…

సమర్థవంతమైన సేవలందించాలి

– స్పెషల్ చీఫ్ సెక్రటరీ కిషోర్‌కు మంత్రి సీతక్క సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్ ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

ధర్మారావుకు బండి, ధత్తాత్రేయ పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ మృతదేహంతో శుక్రవారం జరిగిన ధర్నాలో అకస్మాత్తుగా…

బీఆర్ఎస్‌లో ఉండి అవినీతిలో భాగస్వామ్యం

– ఇప్పుడు నీతి పలుకులు పలికితే ప్రజలు నమ్మరు – సీఎం రేవంత్‌ను విమర్శిస్తే వోట్లు రాలవు – కవిత పార్టీపై ఎంపీ చామల విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వొచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల…

కో ఆప్షన్ ఎన్నికల్లో ఐదూ బీజేపీ కైవసం

– నలుగురు బీఆరఎస్ కార్పొరేటర్లూ బీజేపీకి జై – ఓటింగ్‌కు దూరంగా కాంగ్రెస్ సామాన్యులకే పట్టం – కరీంనగర్ కార్పొరేషన్‌లో చక్రం తిప్పిన బండి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శనివారం జరిగిన కో అప్షన్ ఎన్నికలో ఐదింటికి ఐదు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ కో అప్షన్…

తండ్రి పిట్టల దొర.. బిడ్డ పిట్టల దొరసాని

– కవితకు రాజకీయ సమాధి కట్టిందే బీజేపీ – మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారంనాడాయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు పిట్టల దొరను…

కూచిపూడి నృత్యంలో దక్షారెడ్డికి స్కాలర్‌షిప్

హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రి 25: కూచిపూడి నృత్యకళలో ప్రతిభ కనబచచిన హనుమకొండ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థిని రొండ్ల దక్షారెడ్డికి సాంస్కృతిక ప్రతిభా శోధన స్కాలర్‌షిప్‌ను కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ప్రకటించింది. భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం 2025-2027 కాలానికి…