Category తెలంగాణ

Anganwadi Breakfast Scheme | అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్ న్యూస్: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్.. మంత్రి సీతక్క కీలక ప్రకటన!

Anganwadi Breakfast Scheme

వేగంగా అంగ‌న్ వాడీ భ‌వ‌నాల నిర్మాణాలు -లోపం జ‌రిగితే స‌హించేది లేదు – మ‌హిళా శిశు సంక్షేమంలో ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ -డీడబ్ల్యూఓలతో స‌మీక్షా స‌మావేశంలో మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27: ఆంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి సీత‌క్క అధికారులను ఆదేశించారు. 2199 అంగన్వాడి భవనాలు మంజూరు…

ఇంటర్‌ ‌పరీక్షల్లో మాల్‌ ‌ప్రాక్టీస్‌

‌- పట్టుబడ్డ నలుగురు విద్యార్థులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ ‌పరీక్షల రెండో రోజు గురువారం ఇంటర్‌ ‌ద్వితీయ సంవత్సరం సెకండ్‌ ‌లాంగ్వెజ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌‌డియట్‌ ‌బోర్టు సెక్రటరీ తెలిపారు. మొత్తం 4,63,354 మంది విద్యార్థులకు గాను 4,52,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. 10,374 మంది…

చిన్నారి మృతికి కారకులను శిక్షించాలి

– లేదంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం – మాజీ మంత్రి తలసాని హెచ్చరిక నాగర్‌కర్నూల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌కేంద్రంలో కుమ్మెర బాధితుల పక్షాన గురువారం చేపట్టిన దీక్ష శిబిరాన్ని…

గిరిజన కళపై ఐదు రోజుల శిక్షణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26:  గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ సబ్యసాచి ఘోష్‌  ‌సూచనల మేరకు గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా 20 మంది క్రాప్ట్ ‌టీచర్స్ , 10 మంది గిరిజన ఆర్టిజన్స్ ‌మొత్తం 30 మందికి గిరిజన సంప్రదాయక కళలపైన ఫ్యాబ్రిక్‌ ‌బ్లాక్‌ ‌ప్రింటింగ్‌ అనే…

కుమ్మెర ఘటనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి

– నాలుగు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: నాగర్‌కర్నూల్‌లో జరిగిన కుల వివక్ష దాడి, పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌సీరియస్‌ అయ్యింది. ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. న్యాయవాది వినోద్‌ ‌హిందుస్థానీ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్‌, ‌నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా…

ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత మీదే

‌- శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులతో సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ, ఆధిపత్యాన్ని సహించబోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్‌ 1 ‌పరీక్షలను నిర్వహించి.. నియామక పత్రాలు అందించామన్నారు. గ్రూప్‌ 1, 2 ఉద్యోగుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.…

అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ గా తెలంగాణ

– 2047 నాటికి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా రాష్ట్రం – ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు – ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్ ఇండియా సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26: దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ లల్లో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి…

రాష్ట్రంలో అభివృద్ధిపై వంద రోజుల కార్యక్రమాలు

– మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా కార్యాచరణ – ప్రతీ శాఖ వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేయాలి – మార్చి 1న జిల్లా కలెక్టర్లతో సిఎం రేవంత్‌ ‌సమావేశం – అధికారుల సమావేశంలో సిఎస్‌ ‌రామకృష్ణారావు ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ,…

హుజూర్‌నగర్‌లోని ఇండ్ల పనులను వేగవంతం చేయాలి

– మార్చి మొదటి వారంలో సీఎంతో ప్రారంభోత్సవం -పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్…