Category తెలంగాణ

మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం

– కోటిమంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నాం – 60 ఏళ్లు దాటిన వయోవృద్ధులతో సంఘాల ఏర్పాటు – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహిళ సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి లోకి తీసుకురావడానికి ప్రత్యేక పథకాలను అమలు…

ఆశావహుల దృష్టి కో ఆప్షన్‌ పదవుల వైపు

– ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు – మున్సిపాలిటీల్లో సందడి షురూ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల పదవులపై ఆశావహుల దృష్టి మ‌ళ్లింది. ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు కో ఆప్షన్ పదవుల కోసం ముమ్మ‌ర‌ ప్రయత్నాలు మొద‌లు…

సర్వికల్ క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించండి

– తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: భారతదేశ భవిష్యత్తును నిర్మించే మన ఆడబిడ్డల ఆరోగ్యం విషయంలో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ముప్పు నుంచి బాలికలను రక్షించేందుకు…

విహెచ్‌, ‌జెట్టిలకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వాలి

– ఆ ఇద్దరి సభ్యత్వాల‌పై ఆలోచించండి – ఖర్గేను  కోరిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: తెలంగాణలో ఖాలీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో  కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వి.హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి ఇవ్వాలని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను…

స్కూల్‌లో గుండెపోటుతో బాలిక మృతి

– అప్పుడు అన్న.. ఇప్పుడు చెల్లి జయపుర, ఫిబ్రవరి 26:  తొమ్మిదేళ్ల బాలిక స్కూల్‌లో ఆడుకుంటూ కార్డియ‌క్‌ అరెస్ట్‌తో కుప్పకూలి పోయింది. రాజస్థాన్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్డియ‌క్‌ అరెస్ట్ ‌కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరో విషాదకర విషయం ఏంటంటే.. ఆ బాలిక అన్న కూడా కొన్ని నెలల…

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Minister Uttam kumar Reddy

– మొత్తం 45మంది బదిలీ ఉత్తర్వులు – పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

అభివృద్ధి అంటే ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్ట‌డం కాదు

– మూసీ గోస‌-బీజేపీ భ‌రోసా పేరుతో ప‌రామ‌ర్శ యాత్ర‌ – మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల‌తో ముఖాముఖీ – క‌న్నీటి ప‌ర్యంత‌మైన‌ అపార్ట్‌మెంట్ వాసులు – బాధితుల‌కు అండ‌గా నిలుస్తాం – మూసీ శుద్ధి పేరుతో పేద‌ల ఇళ్లు కూల్చ‌డం అన్యాయం – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26:…

మాకో రోబోటిక్ సిస్టమ్‌తో మోకాలు-హిప్ మార్పిడి ఆప‌రేష‌న్లు

– విజ‌య‌వంతంగా 250 శ‌స్త్రచికిత్స‌లు పూర్తి – కేర్ హాస్పిట‌ల్స్ సాధించిన మ‌రో విజ‌యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 26: కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ అత్యాధునిక మాకో రోబోటిక్-అసిస్టెడ్ సిస్టమ్ సహాయంతో 250 మోకాలు మరియు హిప్ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సాంకేతికతను ప్రవేశపెట్టిన తక్కువ కాలంలోనే ఈ మైలురాయిని…

ఆర్థిక మూలాలు పెంచేలా ప‌థ‌కాలు రూపొందించాలి

– పశు సంవర్ధక శాఖను అభివృద్ధి పరచాలి – కొత్త ఆలోచనలతోనే శాఖలో మార్పులు – బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేయండి – అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బడ్జెట్లో…