Category తెలంగాణ

టీబీ రోగుల కోసం ‘ప్రాజెక్ట్ ఓజాస్’

– ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 2: దేశంలో టిబి (క్షయ వ్యాధి) నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్ కలిసి ప్రాజెక్ట్ ఓజాస్ అనే ప్రధాన సిఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. హైదరాబాద్‌లో టిబి రోగులకు నిరంతర పోషకాహారం,  మానసిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇది…

న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్

– పశ్చిమ ఆసియాలోని మన పౌరుల కోసం.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 2: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత…

రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం

Kokapet Sharada Peetham Land Issue

99 రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్లాన్ జూన్ 2న తెలంగాణ పండుగ వేడుకలా జరుపుకోవాలి సంస్క‌ర‌ణ‌ల‌తో పౌర‌సేవ‌లు మ‌రింత సుల‌భం సీనియ‌ర్ ఐఏఎస్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ కార్యదర్శుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి…

అప్పుడే మండే ఎండ‌లు..

Summer Heat Wave

 33°సెం. దాటిన ఉష్ణోగ్రత కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదతీరుతున్న ప్ర‌జ‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : నిన్నమొన్నటి వరకూ తీవ్ర‌మైన‌ చలితో వణికిపోయిన జిల్లా ప్రజలు ఇప్పుడు మండుతున్న ఎండల (Summer Heat Wave)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా, శనివారం గరిష్ఠంగా…

స‌మ‌ష్టి కృషితో మ‌హాజాత‌ర విజ‌య‌వంతం

Medaram Jatara 2026

– పారిశుద్ధ్య ప‌నుల‌పై దృష్టి పెట్టాలి గుత్తేదార్ల‌కు వెంట‌నే బిల్లుల చెల్లింపు జాత‌ర ముందే 95 శాతం ప‌నులు పూర్తి మంత్రి పొంగులేటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: గత నెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర (Medaram Jatara 2026) విజయవంతం కావడానికి  అందరం పట్టుదలతో పనిచేయడం…

ఆ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలి

Bandi Sanjay

టీచర్ల జీతలు తగ్గించాలని సూచిస్తారా విద్యారంగ అభ్యున్నతికి ఒక్క సిఫార్స్ ఏదీ? మండిపడ్డ  కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి28: ఇటీవల సిఎం రేవంత్‌కు సమర్పించిన విద్యా కమిషన్‌ ‌రిపోర్టు (Telangana Education Commission Report) ను చెత్తబుట్టలో వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎద్దేవా చేశారు. విద్యారంగ అభ్యున్నతి…

ప్రధాని మోదీ ‘మిషన్–విజన్’ పత్రం లోగో, ముఖచిత్రాల ఆవిష్కరణ

Vakulabharanam KrishnaMohan Rao PM Modi Logo

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరిపాలనా దక్షత, నాయకత్వ మైలురాళ్లను వివరిస్తూ రూపొందిస్తున్న ‘ నరేంద్ర మోదీ మిషన్–విజన్’ త్రిభాషా గ్రంథాల లోగో కవర్ పేజీలను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర…

N Ramachandra Rao | బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్న మేధావులు, విద్యావంతులు

N Ramachandra Rao

మోదీ పాల‌కు స‌ర్వ‌త్రా ఆమోదం బీజేపీ విజ‌యాలు తెలంగాణ‌లో మొద‌లయ్యాయి కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్క‌టే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: తెలంగాణలో మేధావులు, విద్యావంతులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు. బిజెపి సిద్ధాంతం, దేశాభివృద్ధిపై మా దృష్టి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శన‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌.…

Employee Pending Bills | తెలంగాణ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

 రూ. 745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల.. భట్టి విక్రమార్క ఆదేశం! హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది.  ఫిబ్రవరి మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు…