Category తెలంగాణ

పని ‘చే’యని పథకాల అస్త్రం

– సిరిసిల్ల మున్సిపాలిటీలో27 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ – తలలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు – నాయకత్వ, స‌మ‌న్వ‌య లోప‌మే కార‌ణం సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి25: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘంపై మరోసారి బీఆర్ఎస్ జండా ఎగురవేసింది గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ 22 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం…

రామావతారంలో హనుమంత వాహన సేవ

– యాదగిరిగుట్టలో 8వ రోజుకు బ్రహ్మోత్సవాలు – రాత్రికి క‌నువిందుగా క‌ల్యాణోత్స‌వం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణం…

సోనియా చలవతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

– ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం ఆమె మానస పుత్రికలు – డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి – వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి – సన్న బియ్యం పంపిణీతో పేదల కళ్ళలో వెలుగులు – కాళేశ్వరం బ్యారేజీలో సమగ్ర సాంకేతిక అధ్యయనం – మంత్రి కెప్టెన్…

బంజారాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

– సంత్ సేవాలాల్ చూపిన మార్గాన్ని అనుసరించాలి – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.…

ఆటోవాలాలకు ‘హరీష్ అన్న ఆత్మీయ భరోసా’

– ఆటో కార్మికుల కుటుంబాలకు బీమా భద్రత – ఇప్పటివరకు 18 కుటుంబాలకు ₹36 లక్షల బీమా – తాజాగా రెండు కుటుంబాలకు ₹4 లక్షల చెక్కులు – సొంత ఇంటిని తనఖా పెట్టి కార్మికులకు అండ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : సిద్దిపేట అభివృద్ధికి ఆటో కార్మికులే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని…

మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

– అభ్యర్థుల వివరాలు విడుదల చేసిన ఎంహెచ్ఎస్‌ఆర్ బోర్డు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు అభ్యర్థుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచఎసఆర్‌బీ) విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 28వ తేదీ వరకూ…

తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు

– ప్రజలకు గౌరవప్రదమైన సేవలే లక్ష్యం – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కార్యకలాపాలపై సాంకేతిక సెషన్

– కిట్స్ వరంగల్‌లో ఘనంగా నిర్వహణ వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కిట్స్ వరంగల్‌లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టూడెంట్ అలయన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ కలిసి పాఠశాల పిల్లల కోసం ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కార్యకలాపాలపై మార్గదర్శకత్వం, సాంకేతిక సెషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సెంటర్…

పల్లె ప్రకృతి వనంలో 200 చెట్ల నరికివేత

– ప్రకృతి వనాలపై పగబట్టడం దుర్మార్గమైన చర్య – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిల్లాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత…