Category తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– సిద్దిపేటలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి – రూ.3.42 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ – కబరస్థాన్ సమస్య పరిష్కరిస్తానని హామీ – ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 13: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని,ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం…

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

‌- డిమాండ్లతో కూడిన నోటీస్‌ ఇచ్చిన జేఏసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ ‌మోగ‌నున్న‌ది. టీజీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. బస్‌ ‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు శుక్రవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం లేబర్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయంలో సమ్మె నోటీసు…

హైదరాబాద్‌ ‌వాసులకు మరో అర్బన్‌ ‌పార్క్

‌- గుర్రంగూడ అటవీ భూములు రిజర్వ్ ‌ఫారెస్ట్‌గా గుర్తింపు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: నగరవాసులకు ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. నగర శివార్లలో మరో భారీ పచ్చని ప్రదేశం ’అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్క్’ ‌రూపంలో అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి తెరదించుతూ…

ఐఎస్‌టిడితో కిట్స్ ఎంవోయూ

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13: కిట్స్ డబ్ల్యూ ఎంబీఏ విభాగం హైదరాబాద్‌లోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌టీడీి)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం నూతన పరిశోధనలకు, మేనేజ్‌మెంట్, వ్యవస్థాపకత, ఏఐ సాంకేతిక విద్య వంటి పలు సేవల అభివృద్ధికి తోడ్పడుతుందని ఐఎస్‌టిడి…

రేప‌టి నుంచి పదో తరగతి పరీక్షలు

– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు – హాల్‌ ‌టిక్కెట్‌ ‌చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం – సకాలంలో సెంటర్‌కు చేరుకోవాలన్న అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఆర్టీసి ఉచిత ప్రయాణ…

నిర్వహణ వ్యయాల్లో కేంద్రం భాగస్వామి కావాలి

– కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పీ అండ్ ఆర్ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు తాము అనేక ప్రతిపాదనలు పంపామని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

హైదరాబాద్ నుంచి 3 కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులు

– తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – ప్రధాని, రైల్వేశాఖ మంత్రికి ధన్యవాదములు న్యూదిల్లీ, మార్చి 13: ఆయా మార్గాలలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్కనుగుణంగా సేవలందిస్తున్న మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మారుస్తూ భారతీయ…

పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలి

– టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఒక ప్రకటనలో తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని…

సమయానికి సరఫరా జ‌రగాలి

– గృహ వినియోగ సిలిండ‌ర్ల‌పై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13 : రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్‌పీజీ నిల్వలు, వినియోగదారులకు గ్యాస్ పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఆయిల్…