Category తెలంగాణ

రెండో విడత సీఎం కప్ కు రంగం సిద్ధం

– రేప‌టి నుంచి గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభం – ఉత్సాహంగా క్రీడాజ్యోతి ర్యాలీలు – అసెంబ్లీ స్థాయిలో మొట్ట మొదటిసారి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: రాష్ట్ర‌ ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న రెండో విడత సీఎం కప్ 2025 కు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.…

20న దావోస్‌లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

– టీఏఐహెచ్‌ ప్రారంభంతో ఆర్థిక ప్రగతి వేగవంతం – టాప్ 20 ఇన్నోవేషన్ హబ్‌ల‌లో రాష్ట్రాన్ని చేర్చ‌డ‌మే ల‌క్ష్యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఒక కొత్త సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే…

ఇద్ద‌రు మావోయిస్టుల లొంగుబాటు

ఏటూరునాగారం, ప్రజాతంత్ర, జనవరి 16:‌ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు స్థానిక ఏఎస్పి మనన్ బట్ ముందు శుక్రవారం లొంగిపోయారు. ఏఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్‌ అధికారులు, ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన “పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి” అనే అవగాహన…

వేములవాడ అభివృద్దికి శ్రీకారం

– నిధులు కేటాయించి పనులు ప్రారంభం – విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి రాజన్న ఆలయం సందర్శన – వేములవాడను విస్మరించిన గత ప్రభుత్వం – మంత్రి సీతక్క వేములవాడ, ప్రజాతంత్ర, జనవరి 16: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాజన్న అనుబంధ…

వరంగల్‌ ఆకాశవాణి క్వార్టర్స్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌

– కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు – ఫలించిన ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య కృషి వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 16: వరంగల్‌ నగర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య నిరంతర కృషికి కీలక విజయం లభించింది. వరంగల్‌ జిల్లాలో వెల్నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనువైన…

ముగుస్తున్న సంక్రాంతి సెలవులు

– తిరుగు పయనంలో ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా వాహనాల మళ్లింపు – నల్గొండ పోలీసుల ముందస్తు చర్యలు నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి16: సంక్రాంతి సంబురాల ముగింపుతో పల్లెలకు వెళ్లిన వారు నగరానికి చేరే సమయం ఆసన్నమైంది. శని, ఆదివారాల్లో నగరాలకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో రోడ్లు జామ్‌ కాకుండా, ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడకుండా పోలీసులు చర్యలు…

కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదం

– లక్సెట్టిపేటకు చెందిన దంపతుల దుర్మరణం మంచిర్యాల, జనవరి 16: తమిళనాడులోని కన్యాకుమారి సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించారు. అయ్యప్ప మాల ధరించిన వారు శబరిమలకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల…

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ పర్యటన

– మాజీ మంత్రి జోగు రామన్న హౌస్‌ అరెస్ట్‌ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను శుక్రవారం హౌస్‌ అరెస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్టు…

18‌న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన

– సీపీఐ మహాసభలకు హాజరు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.  ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సీపీఐ జాతీయ మహసభల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అదేరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన మద్దులపల్లి మార్కెట్‌ ‌యార్డ్, ‌రూ.25 కోట్లతో నిర్మించిన నర్సింగ్‌…