Category తెలంగాణ

ప్రముఖ కథా రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

Mukthavaram Parthasarathi

కాళోజీ జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3 : తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి (82) హైదరాబాద్‌లో బుధ‌వారం కన్నుమూశారు. పార్థసారథి (Mukthavaram Parthasarathi) పూర్వపు నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్యను భువనగిరిలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్…

తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల ఘర్షణ

కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్‌ ‌క్యాంపస్‌ ‌వసతి గృహంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. హోలీ సంబరాల అనంతరం సీనియర్‌, ‌జూనియర్‌ ‌విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు.…

విద్యా క‌మిష‌న్ నివేదిక‌పై మూడు నెల‌లు చ‌ర్చించాలి

– త‌ర్వాత‌నే తుదిరూపం ఇవ్వాలి – విద్యా ప‌రిర‌క్ష‌క క‌మిటీ డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: విద్యా క‌మిష‌న్ గ‌త నెల‌ 26న ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన నివేదిక‌ను క‌నీసం మూడు నెల‌ల‌పాటు ప్ర‌జ‌ల ముందు చ‌ర్చ‌కు వుంచి తర్వాత తుదిరూపం ఇవ్వాల‌ని విద్యా ప‌రిర‌క్ష‌క క‌మిటీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ప్రొఫెస‌ర్‌ కె.చ‌క్ర‌ధ‌ర‌రావు, ప్రొఫెస‌ర్‌ జి.హ‌ర‌గోపాల్‌,…

అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

– కొనుగోళ్లు లేక మక్కల రైతుల ఆందోళన – మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రంలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. రైతుల గురించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రైతన్నలు అనేక ఇబ్బందులు…

కేంద్ర జాబితాలో లేని 40 బీసీ కులాలు

– జనగణనలో వాటిని కూడా చేర్చేలా చూడాలి – సీఎస్‌ను కోరిన తెలంగాణ బీసీ కమిషన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4:  రాష్ట్రంలో జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్‌ 9 ‌వరకు గృహాల నమోదు జరగనుంది. ఆ తర్వాత జనాభా గణన 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు…

99 రోజులపాటు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’

– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4:  మార్చి 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధ‌వారం సాయంత్రం…

14న రామస్వామి మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం

– తుది దశకు చేరుకున్న పనులు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 4: హుజుర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈనెల 14న ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ హౌసింగ్…

ఐహెచ్ ఆర్‌సీ రాష్ట్ర కార్యదర్శిగా రాంధన్ నాయక్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఐహెచ్ఆర్‌సీ) రాష్ట్ర కార్యదర్శిగా నెనావత్ రాంధన్ నాయక్ నియమితులయ్యారు. ఈమేరకు డెన్మార్క్‌లోని అంతర్జాతీయ పరిపాలనా కేంద్రం నుండి ఈనెల 1న ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాంధన్ నాయక్ సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లికి చెందినవారు. గ్రామీణ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా…

మాదిగలకు రాజ్యసభ సీటు ఇవ్వండి

– ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌కు మంద కృష్ణ మాదిగ లేఖ వరంగల్‌,‌ ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: రాజ్యసభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో…