Category తెలంగాణ

రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి

– పంట దిగుబడుల్లో నేల ఆరోగ్యం కీలకం – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల – పచ్చిరొట్ట విత్తనాలు, జిప్సం వాడకంపై రైతులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 G రాష్ట్రవ్యాప్తంగా రైతులకు దూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పంట దిగుబడుల్లో కీలక పాత్ర పోషించే భూసార ఆరోగ్య పరిరక్షణ, సాయన ఎరువుల…

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో మీడియా వృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో…

22, 23లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఇండియన్…

ఇం‌దిరమ్మ ఇంటి కోసం మహిళకు వేధింపులు

– కాంగ్రెస్‌ ‌నాయకుడిపై పోలీసు కేసు  కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 19: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట మండల కేంద్రానికి…

జొన్నల కొనుగోలు కోసం ఆందోళన

– జాతీయ రహదారిపై రైతుల ధర్నా నిర్మల్‌,‌ప్రజాతంత్ర,మే 19: జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ నిర్మల్‌ ‌జిల్లా సారంగాపూర్‌ ‌మండలంలోని మార్కెట్‌ ‌యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్‌ ‌రహదారిపై రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల గంటపాటు వాహనాలు ఆగిపోయాయి. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్‌…

వాట్సాప్ మీ-సేవ.. మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు

– కొత్తగా తొమ్మిది పౌర సేవలు అందుబాటులోకి – డిజిటల్ సేవలను మరింత విస్తరించిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ-సేవ వాట్సాప్, చాట్‌బాట్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ…

ఉద్యమకారుల గుర్తింపులో పారదర్శకత అవశ్యం

– కమిటీ సమన్వయంతో ముందుకు సాగాలి – టీజేఏసీ పూర్వ చైర్మన్ వెంకటేశ్వర్లు డిమాండ్ నల్లగొండ, ప్రజాతంత్ర, మే 19 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా జేఏసీ పూర్వ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ…

లులు మార్కెట్‌లో పనికిరాని ఆహార పదార్థాలు

– ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో బట్టబయలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేప్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా ఉన్న దాదాపు 150 కిలోల ఆహార పదార్థాలను వారు సీజ్ చేశారు. మంగళవారం ఈ హైపర్…

గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

MLA Rajasingh letter on the conduct of MPs and MLCs

– డీజీపీ ఆనంద్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: రాష్ట్రంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌కు బహిరంగ లేఖ రాశారు. శనివారం రాత్రి గోవులతో వెళ్తున్న లారీని గో రక్షక్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారని,…