Category తెలంగాణ

సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో గజల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: హైదరాబాద్‌ చౌమహల్లా ప్యాలెస్‌లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో అనిత సింఫ్వీు గజల్‌ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి వికమ్రార్క, కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనితను ముఖ్యమంత్రి తదితరులు సన్మానించారు. తెలుగు…

త్రీడీ సాంకేతికతతో ల్యాప్రోస్కోపిక్‌ కిడ్నీ ఆపరేషన్‌

– రెండేళ్ల చిన్నారికి విజయవంతమైన పైలోప్లాస్టి సర్జరీ హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 17: త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ సాంకేతికతతో వరంగల్‌ జిల్లాలోనే తొలిసారిగా రెండేళ్ల చిన్నారి పాపకు కిడ్నీ సంబంధిత పైలోప్లాస్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు హన్మకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వి.వేదాంశి అనే…

పంచాయ‌తీలోని వారే మున్సిపాల్టీలోనూ..

– తప్పుడు పద్ధతిలో నమోదైన ఓట్లను తొలగించాలి – ఈసీకి ములుగు టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఫిర్యాదు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ములుగు మున్సిపాలిటీలో తప్పుడు పద్ధతిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని ఎన్నికల కమిషనర్‌ సుదర్శన్‌ రెడ్డికి,…

కాలు తొల‌గించ‌కుండానే అద్భుత‌మైన శస్త్రచికిత్స

– కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల విజ‌యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17: కాలు తొలగించాల్సిందేనని పలువురు వైద్యులు చెప్పిన ఒక కేసు చివరకు కాలు తొల‌గించ‌కుండానే విజ‌య‌వంతంగా చికిత్స నిర్వ‌హించిన క‌థ‌నం ఇది. తిరుపతికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి అతని కాలును రక్షించారు. ఈ…

భద్రత విషయంలో ఎలాంటి రాజీ వద్దు

– మేడారంలో 450 సీసీ కెమెరాలతో పక్కా నిఘా – కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా శాంతిభద్రతల ఏర్పాట్లపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ…

దివ్యాంగులకు సర్కార్ ‘డబుల్’ గిఫ్ట్

– రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెరిగిన వివాహ ప్రోత్సాహక నగదు – దివ్యాంగ దంపతులకు ఆర్థిక స్వావలంబన కోసం చరిత్రాత్మక నిర్ణయం – భార్య బ్యాంక్ ఖాతాలోకే నేరుగా నగదు జమ – దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం: మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర‌, జనవరి 17:  దివ్యాంగుల‌ జీవన…

మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు

– ఎన్నికల సంఘానికి అందనున్న రిజర్వేషన్ల జాబితా – ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల పక్రియలో కీలక ముందడుగు పడిరది. పది మున్సిపల్‌ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. శనివారం సాయంత్రానికి మున్సిపల్‌ వార్డులు,…

ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..

– మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నిధులు తెస్తాం – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ పార్టీని గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామని, అవసరమైతే సీఎస్సార్‌ నిధులు తెచ్చి బీజేప పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని…

నిజామాబాద్‌ తిరిగి ఇందూరుగా మార్చి తీరుతాం

– ఇక్కడ కాషాయ జెండా ఎగరేసి తీర్మానిస్తాం – రాముడికి సభ్యత్వం ఉందంటూ ఎంపి అరవింద్‌ వ్యాఖ్య నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: నూటికి నూరు శాతం ఇందూర్‌ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం.. నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తాం అని ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. దీనిపై తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.…