Category తెలంగాణ

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి స్విస్ మాల్

దావోస్, జ‌న‌వ‌రి 21: ప్రపంచ ఆర్థిక వేదిక- 2026 సందర్భంగా దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని వాడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

లొంగిన మావోయిస్టుల‌కు అండ‌గా పోలీసు శాఖ‌

– 2025లో 570మంది లొంగుబాటు – లొంగిపోయిన వారికి పున‌రావాసం – మిగిలిన‌వారు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లవాలి – పోలీసు శాఖ పిలుపు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21: అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో స్థిరపడే దిశగా రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తున్న‌ది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా అడుగులు…

సంపద సృష్టించి ప్రజలకు పంచడమే లక్ష్యం

– 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు – కేవలం రైతు పథకాల కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చు – మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల మంజూరు, – ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీకి రూ.7వేల కోట్ల చెల్లింపు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 21 : వనరులు, సంపద…

వైభవంగా గట్టమ్మ తల్లి ఎదురు పిల్ల పండగ

– ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 21: ఆదివాసి నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ తల్లికి ఎదురు పిల్ల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసి నాయకపోడు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు, గట్టమ్మ తల్లి ప్రధాన పూజారి కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ఈ…

బోటి తండాలో విషాదం

– అనారోగ్యంతో సర్పంచ్ కన్నుమూత ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి21: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ బోటితండా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్గా ప్రమాణ…

మున్సిపల్ ఎన్నికల వేళ 47మంది కమిషనర్ల బదిలీ

– తక్షణం విధుల్లో చేరాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి21:మున్సిపల్ ఎన్నికలకు ముందు పలువురు కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఎలక్షన్…

వీధి కుక్క‌ల‌పై విష‌ప్ర‌యోగం

– పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు – మూగ‌జీవాల‌ను చంప‌డం అమానుషం – బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం – కుక్క‌ల స‌మ‌స్య వుంటే అధికార్ల‌కు తెల‌పండి – మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21:  కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చిన నేప‌థ్యంలో పోలీసులు…

సింగరేణిపై బీఆర్‌ఎస్‌ ‌దుష్ప్రచారం

– కవిత ప్రశ్నలకు సమాధనం చెప్పండి – మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: సింగరేణిపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మండిపడ్డారు. గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లు అప్పగించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో కాంట్రాక్టులు పొందిన వాళ్లు.. ఇప్పుడు చెడ్డవాళ్లయ్యారా అని మంత్రి…

మున్సిపల్‌ ఎన్నికలకు జాగృతి దూరం

– ఎవరు కోరినా మద్దతు ఇస్తాం – ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌తుదిదశకు చేరుతుందన్న నమ్మకం లేదు – మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని.. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. త్వరలో…