Category తెలంగాణ

మేడారం జాత‌ర‌కు హెలికాప్ట‌ర్ సేవ‌లు

– త్వ‌ర‌గా వ‌చ్చి వెళ్లేందుకు స‌దుపాయం – గ‌ద్దెల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి – మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క‌ ములుగు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22: మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ…

సిద్ధిపేట యువత కోసం ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’

– 57 పోటీ పరీక్షలకు ఉచిత క్లాసులు – 2 వేల గంటల వీడియో పాఠాలు – ఒక్కొక్క‌రికి రూ.50 వేల ఖర్చు ఆదా – త్వరలో ప్రారంభించ‌నున్న హ‌రీష్‌రావు సిద్ధిపేట , ప్రజాతంత్ర, జనవరి 22:  నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా, వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్…

‘ కిట్స్’ ఇండోర్ స్టేడియంలో చెస్ క్లబ్ ప్రారంభం

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 22: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(కిట్స్) వరంగల్ ఇండోర్ స్టేడియంలో చెస్ క్లబ్ ఏర్పాటైంది. చెస్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు సుధీర్ కోదాటి కిట్స్ అదనపు కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొ.కె.అశోక రెడ్డితో కలిసి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారందరూ విద్యార్థులకు…

మెద‌క్ జిల్లా క‌ల‌ను సాకారం చేసిన కేసీఆర్‌

– రెండేళ్ల‌లో జిల్లా ఆగ‌మాగం – మిష‌న్ భ‌గీర‌థ కింద జిల్లాకు స్వ‌చ్ఛ‌మైన మంచినీరు – బీఆర్ ఎస్ హ‌యాంలోనే మౌలిక స‌దుపాయాలు – హ‌ల్దీ వాగుపై చెక్‌డ్యాం నిర్మించిన బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం – మ‌రి మెద‌క్ జిల్లాకు కాంగ్రెస్ ఏం చేసింది? – ప్ర‌శ్నిస్తున్నందుకు సిట్ నోటీసులు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

తెలంగాణ‌లో ‘ప్రజాతంత్ర’కు ప్రత్యేక స్థానం

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 22 : ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా నాలుగో స్తంభం అని, ప్రజలకు విశ్లేషణాత్మక కథనాలు అందించాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్…

ఫిల్మ్ అవార్డ్స్-2025కు 3లోగా దరఖాస్తు చేసుకోవాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 :సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ద్వారా 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ తెలిపింది. ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యతపై ఫీచర్ ఫిలిమ్స్, పర్యావరణం, హెరిటేజ్,…

ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్

– రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. 4వేల మందికి ఉపాధి – యూపీసీ వోల్ట్‌తో తెలంగాణ ఒప్పందం దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ’ బృందం దావోస్‌లో యూపీసీ వోల్ట్…

ఇం‌దిరమ్మ ఇళ్లు కట్టుకోండి

– బిల్లులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది – డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హామీ కొమురం భీం,ప్రజాతంత్ర,జనవరి22: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ది దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు…

50 కులాలకు సంచార జాతులుగా గుర్తింపు

– సిఫారసుల నివేదికను ఆమోదించిన బీసీ కమిషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తూ ప్రభుత్వానికి తన సిఫారసుల నివేదికను బీసీ కమిషన్ ఆమోదించింది. అలాగే ఈ కులాలకు సంబంధించిన సర్టిఫికెట్ జారీలో చేపట్టవలసిన మార్పులు, చేర్పుల గురించి కూడా ప్రభుత్వానికి సిఫారసులను ఆమోదించింది. రాష్ట్ర బీసీ కమిషన్…