Category తెలంగాణ

మేడారం జాత‌ర‌కు కేంద్రం రూ.3.7 కోట్లు విడుద‌ల‌

– కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి చొర‌వే కార‌ణం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 23: గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ,  గిరిజన మంత్రిత్వ శాఖలు…

కిట్స్ విద్యార్థికి రూ.35 లక్షల ప్యాకేజీ

– క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 439మంది ఎంపిక వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 23: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ ద్వారా VISA Inc.లో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి సాయిచరణ్ కల్వచెర్ల రూ.35 లక్షల ప్యాకేజీ ఆఫర్‌ను పొందాడు. 2025-2026 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో 50కి పైగా బహుళజాతి అగ్రశ్రేణి ఐటీ, కోర్ ఇంజనీరింగ్ కంపెనీలలో బీటెక్…

28న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో దీనిని నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు,…

చేసిందేమీ లేకే విమర్శలు

– మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి, చేయడానికి ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతున్నారని తెలిపారు. తాను చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని, మున్సిపల్ ఎన్నిలకు ముందు డ్రామాలు చేస్తున్నారని…

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అగ్రగణ్యుడు నేతాజీ

– కూకట్‌పల్లిలో విగ్రహం ఆవిష్కరించిన బీజేపీ చీఫ్ రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అగ్రగణ్యుడని, దేశ యువతను సంఘటితం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా స్వాతంత్య్ర సాధనకు సైనిక మార్గంలో పోరాటానికి నాయకత్వం వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. పరాక్రమ్…

ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

– భారీగా తరలి వస్తోన్న జనం – ఇప్ప‌టికే జనజాతరగా మేడారం వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 23: సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారం జనసంద్రంగా మారుతోంది. జాతర ప్రారంభానికి ముందే జనం తండోపతండాలుగా వస్తున్నారు. వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇప్ప్పుడు రైల్వే శాఖ కూడా వరంగల్, కాజీపేటల వరకు…

డ్రగ్స్ సంస్కృతి కట్టడి క్రీడల ద్వారానే సాధ్యం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: అన్ని రంగాల్లో భారతదేశం వేగంగా ముందుకు సాగుతున్నట్లే క్రీడారంగంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025-26’ నిర్వహణలో భాగం> ప్రధాన…

మేడారానికి మెరిసే రోడ్లు

– రూ.165 కోట్ల‌తో ర‌హ‌దారుల నిర్మాణం – 1418 ఎక‌రాల్లో పార్కింగ్ స‌దుపాయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 22 : ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర ప్రారంభానికి మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే మేడారానికి ప్రతీ రోజూ లక్షలాది మంది భక్తులు ముందస్తు మొక్కులకై తరలి…

అటెన్షన్‌ ‌డైవర్షన్‌ ‌స్కీమ్‌

‌-కేటీఆర్‌కు నోటీసులపై బీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 22: కెటిఆర్‌కు సిట్‌ ‌నోటీసులపై బిఆర్‌ఎస్‌ ‌నేతలు మండిపడ్డారు. ఇదంతా కేవలం డైవర్షన్‌ ‌స్కీమ్‌ అం‌టూ విమర్శలు గుప్పించారు.  బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పలేక .. నిన్న త‌న‌కు, ఇవాళ కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. సీఎం…