Category తెలంగాణ

జాతరలో రూ.6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్

– మంత్రి సీతక్క చొరవతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు లబ్ది హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: మహిళాభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి సందర్భాన్ని మహిళల ఆర్ధిక చేకూర్పునకు అవకాశంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలు విక్రయించేందుకు ఇందిరా…

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26న గ్రామ సభలు

– కేంద్రం ఆదేశాలతో ఏఐ ఆధారిత ‘సభా సార్‌’ అమలు – గ్రామ సభల డిజిటలైజేషన్ కు కొత్త‌ ప్లాట్‌ఫామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ సభల డాక్యుమెంటేషన్‌ను డిజిటల్‌గా మార్చేందుకు ‘సభా సార్’ (ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్)ను ప్రవేశపెట్టింది. 2025 ఆగస్టు 14న ప్రారంభమైన ఈ…

గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ప్రత్యేకత

– పరేడ్‌లో ఒగ్గుడోలు ప్రదర్శనకు అనుమతి – దిల్లీ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్న కళాకారులు న్యూదిల్లీ, జనవరి 24: దేశ రాజధాని దిల్లీలో జరిగే 77వ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ బిడ్డలు ప్రత్యేకంగా నిలవబోతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర దేశాధిపతుల ముందు తెలంగాణకే సొంతమైన కళారూపాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటివరకు ఎన్నో కళారూపాలు రిపబ్లిక్ డేలో పాల్గొన్నా…

స్టార్టప్ కేంద్రంగా టీ-హబ్‌ను కొనసాగించాలి

– అద్దె భవనాల్లోని కార్యాలయాలను మార్చడంపై సీఎం స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: టీ-హబ్‌ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు…

మరో వ్యాపారంలోకి ఎస్‌హెచ్‌జీలు

– ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఫంక్షన్ హాల్స్‌ – పాలకుర్తిలో ప్రారంభించిన మంత్రి సీతక్క జ‌న‌గాం/పాల‌కుర్తి, ప్రజాతంత్ర, జనవరి 23 : మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి…

ముగిసిన‌ సీఎం కప్‌ ‌రెండో విడత గ్రామీణ పోటీలు

– మండల స్థాయి పోటీలకు రంగం సిద్ధం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 23: ప్రభుత్వ క్రీడా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌-2025 ‌రెండో విడతలో భాగంగా మొదటి అంచె గ్రామీణ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. అన్ని మండల కేంద్రాల్లో ఉత్సాహభరితంగా టార్చ్ ‌రిలేలు నిర్వహించిన అనంతరం, జనవరి 17 నుంచి 22 వరకు…

కూరగాయల సాగుపై 25న శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఫామింగ్ పథకంలో భాగంగా ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ (ఆదివారం) ఉదయ 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు…

సీఎం కప్ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలి

– యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్య సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2026 క్రీడా పోటీలను జిల్లాలోని యువత పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆమె…

సరస్వతీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

– బాసర, వర్గల్‌లో జోరుగా అక్షరాభ్యాసాలు – ప్రత్యేక పూజలు చేపట్టిన భక్తులు నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 23: దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతి దేవికి అంకితం చేయబడింది. జ్ఞానం, విద్య, కళలలో విజయం కోరుతూ ప్రజలు సరస్వతి దేవిని పూజిస్తారు. విద్యార్థులు,…