Category తెలంగాణ

పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తీవ్ర కసరత్తు తర్వాత అధిష్టానం ఖరారు

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ…

డిఎస్సీ తుది కీ విడుదల

త్వరలోనే ఫలితాల వెల్లడికి విద్యా శాఖ కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణలో 11,062 టీచర్‌ ‌పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించిన డీఎస్సీ-2024 పరీక్షల తుది ఆన్సర్‌ ‌కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌, ‌సెకండరీ…

కేంద్రం ఆదుకోవాలి తక్షణ సాయం అందించాలి

 ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06:  రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని…

గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన

18  మంది  అధ్యాపకుల తొలగింపుపై నిరసన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల ఔట్‌ ‌సోర్సింగ్‌లో పనిచేసిన 18 మంది అధ్యాపకులను సొసైటీ తొలగించింది. దాంతో బోధన సక్రమంగా జరగకపోవడంతో ఐఐటి, నీట్‌ ‌పాత ఫ్యాకల్టీ కావాలని కళాశాల గేటుముందు విద్యార్థులు ధర్నా…

రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌ ‌విప్లవ ద్రోహుల పనే

Azad is the leader of the Maoist party who released the letter

ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్‌ ఈ ‌నెల 9న జిల్లా బంద్‌కు పిలుపు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 05 : ‌కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌విప్లవద్రోహుల పనే అని, ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ…

స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులే

ఎంబీబీఎస్‌, ‌బీడీఎస్‌ ‌కోర్సుల ప్రవేశాల్లోనూ స్థానిక కోటా తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం నిర్దారణకు మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్‌, ‌డెంటల్‌ ‌కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి స్థానికత వివాదంపై పూర్తిస్థాయి వాదనలను విన్న హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా…

భారీ వర్షంతో తీవ్ర నష్టం

వరద బాధితులకు ఉడతా భక్తి సహాయం బాధితులకు సరకులు పంపిణీ వాహనాలకు జెండా ఊపిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు   సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద బాధితులకు సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నామని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ‌హరీష్‌…

ఆరుగురు దళ సభ్యులు హతం

   గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ గాయాలు పినపాక, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు.ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ…

సిరిసిల్లలో పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయండి

కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు మంత్రి బండి సంజయ్‌ వినతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 4 : సిరిసిల్లలో పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను…