Category తెలంగాణ

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ.. భద్రాచలంకు రాకపోకలు నిలిపివేత తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. సోమవారం ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 49 అడుగులకు చేరుకుంది.…

నిబంధనలు తుంగలో తొక్కారు

పిఎసి ఛైర్మన్‌ ‌పదవి అరికెపూడికి ఎలా ఇస్తారు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌వేముల ప్రశాంతరెడ్డి నిలదీత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 :  ‌ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌ప్రశాంత్‌ ‌రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి ప్రతిపక్షానికి…

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం

వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన…

రుణాల రీ-స్ట్రక్చరింగ్‌

Re-structuring of loans batti

‌పన్నుల వాటాను 41 50 శాతానికి పెంపు గత ప్రభుత్వం అప్పులతో వడ్డీల భారం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తక్షణ సాయం అందించండి ఆర్థిక సంఘానికి నివేదించినట్లు ఆర్థిక మంత్రి భట్టి వెల్లడి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌రాష్ట్రానికి భారంగా మారిన రుణాలను రీ-స్ట్రక్చరింగ్‌ ‌చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు…

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌. ‌మైత్రా ఎనర్జీ గ్రూప్‌ • అక్షత్‌ ‌గ్రీన్‌టెక్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్‌, ‌రవి కైలాస్‌ ‌రు.కోటి విరాళం అందజేసారు.

అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోలు

Purchase of new buses as per requirement

సంస్థ రుణ భారం త‌గ్గింపున‌కు ప్ర‌య‌త్నించాలి…. * ఆర్టీసీపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  * ఉచిత ప్ర‌యాణం చేసిన 83.42 కోట్ల మహాల‌క్ష్ములు హైద‌రాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్10:  రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జా అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ఇందుకు ప్ర‌తిపాదిక చేసుకోవాల‌ని ఆయ‌న…

మోసాలు నిలదీస్తున్నందుకే అక్కసు

mla harish rao

యూ ట్యూబ్‌ ‌ఛానెళ్లపై రేవంత్‌ అసహనం ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శ జడ్చర్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మోసాలను నిలదీస్తున్నందుకే యూట్యూబ్‌ ‌చానెళ్లపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి యూట్యూబ్‌ ‌చానెళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని తాము…

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలకు అవకాశం

హెచ్చరించిన హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో  ఆరేంజ్‌ అలర్ట్ ‌జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య…

అసెంబ్లీ కమిటీల ఏర్పాటు

పిఎఎసి ఛైర్మన్‌గా అరికపూడి గాంధీ స్పీకర్‌ ‌నిర్ణయంపై మండిపడ్డ ఎంఎల్‌ఏ ‌హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌సోమవారం ప్రకటించారు. పబ్లిక్‌ అకౌంట్స్ ‌కమిటీ పిఎసి చైర్మన్‌ ‌గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్‌ ‌కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్‌ అం‌డర్‌…