Category తెలంగాణ

మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ఆరుగురు మహిళలు…ముగ్గురు పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 04 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందగా..వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు, ముగ్గురు పురుషులు ఉన్నారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ స్పెషల్‌ టాక్స్‌ఫోర్స్‌, బోర్డర్‌ సెక్యురిటి సంయుక్తంగా మావోయిస్టులను ఎదుర్కున్నారు. మృతదేహాలను…

నిండా మునిగిన ఉల్లేపల్లి

ఉగ్ర ఆకేరుతో గ్రామం బురదమయం…నీట మునిగిన 90 గృహాలు కట్టుబట్టలతో మిగిలిన 120 కుటుంబాలు 350 ఎకరాల్లో పంట నష్టం…వరదలో కొట్టుకుపోయిన గేదెలు, మూగ జీవాలు వివరాలు సేకరిస్తున్న అధికారులు…ప్రత్యేక మెడికల్‌ క్యాంపు ఏర్పాటు   మరిపెడ, ప్రజాతంత్ర, సెప్టెంబరు 4 : గాఢ నిద్రలో ఉన్న ఉల్లేపల్లిని ఉగ్ర ఆకేరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఓ…

వరదలతో రైతులకు తీరని నష్టం

నష్టాన్ని అంచనా వేస్తున్నాం బాధితులందరినీ ఆదుకుంటున్నాం ఖమ్మం జిల్లాలో  పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అందరినీ ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లా…

వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన తండ్రి, కూతుర్లకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

కుటుంబ సభ్యులకు చెక్ అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కారేపల్లి,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 04: భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్…

హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్‌

‌పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: ‌హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్‌ ‌చేసిన ఫిజియోథెరపీ డాక్టర్‌ ‌బండ్ల విప్లవ్‌ ‌సిన్హాను డికాయ్‌ ఆపరేషన్‌ ‌లో నిందితున్ని రెడ్‌ ‌హాండెడ్‌ ‌గా పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ ‌తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రూపేష్‌…

‌ప్రొ.కోదండరాం,ఎమ్మెల్సీ కు ‘‘ఆత్మీయ పౌర సన్మానం’’

తెలంగాణ జన సమితి గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు, టి.జె.ఎస్‌ అధ్యక్షులు ప్రొ.కోదండరాం కు ‘‘ఆత్మీయ పౌర సన్మానం’’ ఘనంగా జరిగింది. లోయర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌కట్ట మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా, అడుగడుగునా తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలతో కూడిన కళాకారుల ప్రదర్శనలతో వివిధ సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, ముషీరాబాద్‌…

ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావిస్తా

ప్రజా సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తా త్యాగరాయ గానసభలో జరిగిన ఆత్మీయ పౌర సన్మాన సభ,లో ప్రొ.కోదండరామ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌04: ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావి స్తానని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్‌ ‌కోదండరాం అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని…

ఉపాధ్యాయుల బాధ్యత గొప్పది..!

మాజీ రాష్ట్రపతి’భారతరత్న’డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సి ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా…

ఉపాధ్యాయుల బాధ్యత గొప్పది..!

మాజీ రాష్ట్రపతి’భారతరత్న’డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సి ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా…