Category తెలంగాణ

దుబ్బాక‌లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం

– కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు – ఆయ‌న‌పై దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు – రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం – ఇరు పార్టీల నాయకుల మాట‌ల యుద్ధం – పోలీసుల జోక్యంతో సాధార‌ణ స్థితి సిద్దిపేట, ప్రజాతంత్ర,జనవరి 26 : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం…

 బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ రాజీనామా

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 26  : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రమేశ్‌ ఓడిపోయారు. గతంలో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేశ్‌.. ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.…

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– హుస్నాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం సిద్దిపేట,ప్రజాతంత్ర,జనవరి26: తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ‌బస్‌ ‌స్టేషన్‌లో మేడారం స్పెషల్‌ ‌బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.…

టీచర్లను గౌరవించడం ఉత్తమ సంప్రదాయం

– ప్రజలకు ఇప్పుడు నిజమైన పాలన ఏంటో అర్థమైంది – కేసీఆర్ పాలనే బాగుందంటున్నారు – పీఆర్సీ చెల్లించి ఉద్యోగులను గౌరవించాం – ఇప్పుడు ప్రశ్నించే గొంతులపై దాడి జరుగుతోంది – మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 26: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉంది.…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో మరో పరిణామం

– బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపి సంతోష్‌కు సిట్‌ ‌నోటీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు తాజాగా బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ ‌రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక వాస్తవాలు…

స్వాతంత్య్ర‌ ఉద్యమ చరిత్ర లేని బీజేపి

– ఉపాధి ప‌థ‌కానికి గాంధీ పేరును తొలగించారు – ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన ఘనత వారిదే – గాంధీ భవన్‌లో జెండా ఆవిష్కరణలో పీసీసీ చీఫ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: స్వాతంత్య ఉద్యమంలో పాల్గొనని పెద్దలు 2014 నుంచి అధికారంలోకి వొచ్చారని, వారు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మర్శించారు. హైదరాబాద్‌…

జూబ్లీహిల్స్ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: నగరంలోని జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు. రాజకీయాలు వ్యవస్థలో చాలా ముఖ్యమైనవని, ప్రజలకు సేవ…

రోజుకు ఒక రూపాయి పోస్టర్ ఆవిష్కరణ

– ఫోటోగ్రాఫర్ కుటుంబాలు ఆర్థికంగా భరోసా యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 26: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతనంగా అందిస్తున్న రోజుకు ఒక రూపాయి ఆర్థిక భరోసా కు సంబంధించిన పోస్టర్ ,బాండ్ ను  అండ్ వీడియో గ్రాఫర్…

రాజ్యాంగాన్ని ప‌రిహ‌సించిన‌ ఇందిర‌

– అదేబాటలో కాంగ్రెస్‌ ‌పాలకులు – గ‌ణ‌తంత్ర వేడుకల్లో రామచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలరాశారని, ఇందిర, రాజీవ్‌ ‌గాంధీల బాటలోనే రాహుల్‌ ‌గాంధీ నడుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు విమర్శించారు. భారతీయులకు మాత్రమే వోటు హక్కు ఉండాలని, ఇతర…