Category తెలంగాణ

అర్హత గల జీవిత ఖైదీలను విడుదల చేయండి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న అర్హత గల జీవిత ఖైదీలను తక్షణమే ముందస్తు విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్‌ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీవిత ఖైదు సహా వివిధ శిక్షలనుభవిస్తున్న ఖైదీలకు రెమిషన్, ముందస్తు విడుదల విధానంపై స్పష్టమైన పాలసీ రూపొందించాలంటూ సుప్రీంకోర్టు…

యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 30 : పట్టణాల అభివృద్ధి ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించగలిగేది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ…

బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ మేడారం సందర్శన

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30 : బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ శుక్రవారం మేడారం మహా జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన సంప్రదాయ హ్యాండ్లూమ్ వస్త్రధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. మేడారం మహా జాతర ప్రాధాన్యత, నూతనంగా నిర్మించిన గద్దెలు, ఆదివాసీ…

భక్తజన సంద్రంగా మేడారం

– లక్షలాదిగా తరలివస్తున్న జనం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర,ఏపీ, చత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు, భక్తులు మేడారానికి తరలివచ్చారు. దీంతో మేడారానికి వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. వెంట తెచ్చుకున్న కోళ్లను వనదేవతల గద్దెల సమీపంలో గాల్లోకి ఎగురవేస్తూ భక్తులు సందడి…

యాదగిరిగుట్ట నూతన ఈవోగా భవానీశంకర్

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈవోగా భవానీశంకర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కొండ కింద కళ్యాణ కట్ట వద్ద స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని…

పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడొద్దు

– దేవూనూరులో అవగాహన సదస్సు – ఉన్నత్ భారత్ అభియాన్ అభివృద్ధి పథకం అమలు – భాగస్వామ్య‌మైన న్యూసైన్స్ డిగ్రీ, పీజీ కాలేజీ హన్మకొండ, ప్రజా తంత్ర, జనవరి 29: ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఎ) కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల డైరెక్టర్లు డాక్టర్ కె.రవీందర్ రెడ్డి డాక్టర్…

పిల్లలకు ‘క్యూఆర్‌’ కోడ్ రిస్ట్ బ్యాండ్ వేయించండి

– తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ గంటల్లోనే లభ్యం – మల్టీ జోన్-2 ఐజి చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మల్టీ జోన్-2 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతర రద్దీలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉన్నందున వారి రక్షణ కోసం పోలీస్ శాఖ…

టాలీవుడ్‌లో విషాదం

– గుండెపోటుతో సినీ సంగీత దర్శకుడు నల్లూరి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రముఖ టీవీ, సినీ సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్ కుమార్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. టీవీ ధారావాహికలకు, స్పెషల్ ఎపిసోడ్స్‌కు సంగీతం అందించిన ఆయన ఎన్నో నంది అవార్డులను అందుకున్నారు. రెండున్నర దశాబ్దాలపాటు టీవీ, రేడియో రంగాలలో, చిత్రసీమలోనూ…

మున్సిపల్ ఫిర్యాదులపై ఈసీ యాప్ ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్రá, జనవరి 29: రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదులు చేయడానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా సులభంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే.. వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని ఎసఈసీ…