Category తెలంగాణ

గోదావరి పుష్కరాలకు సిద్ధం కండి

– పుష్కరఘాట్లు, రహదారుల విస్తరణపై దృష్టి – త్వరితగతిన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలి – దేవాలయాల్లో వసతులపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి – రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ‌ మరమ్మతులకు పెద్దపీట – 2036 ఒలింపిక్స్ ‌నాటికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలి – విజన్‌ 2047 ‌లక్ష్య సాధనలో భాగంగా అధికారులతో సీఎస్‌…

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

– కేరళలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: దివ్యాంగుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కేరళకు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన సభ్యులతో ఉప ముఖ్యమంత్రి…

అన్ని మున్సిపల్ స్థానాల్లో నామినేషన్లు వేశాం

– ప్రజల సమస్యలు పరిష్కరించేది బీజేపీయే – బీఆరఎస్ బాటలోనే పయనిస్తున్న కాంగ్రెస్ – ఎలఆరఎస్ దరఖాస్తుల సమస్య పరిష్కరించాలి – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: గత ఎంపీ, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ పార్టీ పట్ల చూపిన విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికల్లో…

రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం

– జ‌గిత్యాల నుంచే మొద‌టి అడుగు ప్రారంభం – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు జ‌గిత్యాల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30ః రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వేస్తున్న మొదటి అడుగు జగిత్యాల నుంచే ప్రారంభమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయ శంఖారావ సభలో ఆయ‌న ్ర‌ప‌సంగించారు.…

ప్ర‌త్యేక‌ రాష్ట్రంలో ఏమీ సాధించుకోలేకపోయాం

-సమ్మక్క జాతరలో కవిత ఆవేదన ములుగు, ప్రజాతంత్ర, జనవరి 30:  తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 ఏండ్లలో ఏమీ సాధించుకోలేక పోయామని మాజీ ఎమ్మెల్సీ,తెలంగాణ జాగ తి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వేటిని కూడా సంపూర్ణంగా సాధించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కూడా జరగలేదని ఆవేదన…

కంటతడి పెట్టిస్తున్న మృతుడి ఫోన్ కాల్ ఆడియో

– రక్షించాలంటూ వేడుకున్న ఇంతియాజ్ – నాంపల్లి ఫర్నీచర్ షాప్ అగ్నిప్రమాదం కేసు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: నాంపల్లి ఫర్నీచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒక బాధితుడి కాల్ రికార్డింగ్ ఆడియో లీకైంది. మృతుల్లో ఒకరైన ఇంతియాజ్ అనే యువకుడు అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత తన స్నేహితుడికి ఫోన్…

రైజింగ్‌-2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు శ్ర‌మించాలి

– వివిధ శాఖ‌ల అధికారుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల జారీ – మూడు రోజులుగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 30 :  తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాల మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు దిశానిర్ధేశం చేసేందుకు మూడు రోజులుగా విభాగాల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, సహకార, పశుసంవర్ధక,…

గ్లోబల్ వర్క్‌ ఫోర్స్‌గా తెలంగాణ యువత

– స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి – ఆర్థిక వ్యవస్థను శాసించేది మూలధనం కాదు.. నైపుణ్యమే – ‘ఫీస్టా 2026’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30ః తెలంగాణ యువతను ప్రస్తుత అంతర్జాతీయస్థాయి అవసరాలకనుగుణంగా గ్లోబల్ వర్క్ ఫోర్స్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ…

బీఆర్ఎస్ గూటికి సీనియర్ నేత సుప్రభాత్ రావు

– మెద‌క్ కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌ – మెద‌క్‌లో ఎగిరేది గులాబీ జెండానే – హ‌రీష్‌రావు ధీమా హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సి.సుప్రభాత్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి శుక్రవారం…