Category తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్

– 99 రోజుల ప్రణాళికలో 2764 మందికి ప్రయోజనం – 1200మంది ఎల్-3 కేటగిరీ లబ్దిదారులకు ఊరట – హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో 2,764మంది లబ్దిదారులకు సంబంధించి…

ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్

– బీజేపీ కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల తీరును ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ…

డిజిటల్ ఎకానమీగా మారేందుకు సహకరిస్తాం

– కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ – ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ఏర్పాటుపై అధ్యయనం – టాంజానియా బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు సిద్ధమ‌ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాబోయే…

అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని స‌హించేది లేదు

– నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి – నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు – మంత్రి జూపల్లి కృష్ణారావు – ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జాప్యంపై ఆగ్రహం వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 14 : కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు…

సమాజ మార్పులో మహిళల పాత్ర కీలకం

– గ్రామీణ మహిళలు ఉద్యోగ సృష్టికర్తలు కావాలి – షీ స్పార్క్స్-2026 సదస్సులో మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు సాగిన తన జీవిత ప్రయాణం ప్రజాస్వామ్య…

హెచ్.జె.దొర పాడె మోసిన డిజిపి, పోలీస్ కమిషనర్లు

హైదరాబాద్, మార్చి 14 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సుదీర్ఘ కాలం సేవలు అందించి, అలుపెరుగని సంస్కర్తగా పేరుగాంచిన దివంగత డిజిపి హెచ్.జె.దొర అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో పలువురి అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహం నుండి శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన అంతిమయాత్రలో పోలీసు…

నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక

– జిల్లాకు ప్రత్యేకంగా రూ.10 కోట్లు కేటాయింపు – కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టగా ఇందు కోసం తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో…

గ్యాస్‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం

– అక్రమంగా నిల్వ ఉంచి దొరికింది ఆ పార్టీవారే – గాంధీ విగ్రహం పెట్టడానికి వందల కోట్లు అక్కర్లేదు – మూసీ పేరుతో పేదల పొట్ట కొట్టొద్దు – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వ‌జం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: దేశంలో గ్యాస్ కొరత ఏమాత్రం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినా కాంగ్రెస్…

శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు రండి

– మంత్రి వాకిటికి భ‌ద్రాద్రి ఆల‌యం త‌ర‌పున‌ ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: భద్రాచలంలో ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని భద్రాచలం దేవస్థానం ఈవో దమోదర్, అర్చకుల బృందం…