Category తెలంగాణ

53 బంతుల్లో 110 పరుగులు..

వ‌ర‌ల్డ్ రికార్డుతో దుమ్మురేపిన భద్రాచలం క్రికెట‌ర్ ‘గొంగడి త్రిష’ భద్రాచలంలో సంబరాలు భద్రాచలం పట్టణానికి చెందిన క్రికెట్‌ ‌క్రీడాకారిణి గొంగడి త్రిష తన సత్తా చాటింది. భద్రాచలం పేరును ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. టి20 మహిళా ప్రపంచ్‌ ‌కప్‌లో త్రిష వరల్డ్ ‌రికార్డు సాధించింది. స్కాట్లాండ్‌లో జరిగిన అండర్‌ 19 ‌టి20 మ్యాచ్‌లో తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించింది. 50 బంతుల్లో 110 పరుగులు చేసి సెంచరీ…

రాష్ట్రంలో విద్యా రంగానికి 25 వేల కోట్లు

25 thousand crores for the education sector in the state

విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశాం కేంద్రంతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాం.. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, విద్య, ఉపాధి అవకాశాలిస్తాం..   కేటీఆర్‌పై కేసు నమోదుపై ఎలాంటి క‌క్ష లేదు.. చెన్నైలో జరిగిన విద్యా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో రాజకీయ పార్టీగా తాము చేసిందేమీ లేద‌ని,  ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలతో…

కాంగ్రెస్ తీరుతో జీవ‌చ్ఛ‌వంలా న‌ల్ల‌గొండ‌

జిల్లాలో వరి ఉత్పత్తిని పెంచేలా చేసిన కెసిఆర్‌ ‌రైతుబంధు ఉంటే కెసిఆర్‌ను గుర్తుంచుకుంటారన్న కుళ్లు రైతుభరోసా పేరుతో కాంగ్రెస్‌ ‌డ్రామాలు ఇచ్చిన హామీలపై ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలి నల్లగొండలో ఇదో విజయోత్సవ సభలా ఉంది నల్ల‌గొండ రైతు ధర్నాలో బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శలు ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్ల‌గొండ అని…

వన్‌ ‌ట్రిలియన్‌ ఎకానమీ మా లక్ష్యం

తెలంగాణకు భారీగా పెట్టుబడులు రాక దావోస్‌ ఒప్పందాలతో  రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు స్కిల్ ‌యూనివర్సిటీ కోసం సింగపూర్‌తో ఒప్పందం పెట్టుబడులపై కొందరు వెకిలి వ్యాఖ్య‌లు రాష్ట్ర‌ అభివృద్దిపై దుష్ప్రచారాలు మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో సిఎం రేంవత్‌ ‌రెడ్డి తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్‌ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.…

వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు

konda surekha

రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28 : రాష్ట్రంలో హైద‌రాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి…

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌

‌హామీల అమలుకు జెఎసి సమ్మె నోటీసు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27:  తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్‌సీల అమలు, సీసీఎస్‌, ‌పీఎఫ్‌ ‌డబ్బులు రూ.2,700 కోట్లు…

కేటీఆర్‌కు ఆవేశమెక్కువ.. ఆలోచన తక్కువ

మా ప్రభుత్వంపై ఓర్వలేకనే అర్థం లేని ఆరోపణలు పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  కేటీఆర్‌ ‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఒక్క గ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్లుగా భ్రమ పడుతున్నారు చింతమడక సీఎంలం కాదు.. ఇది…

గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?

మావోయిస్టులతో కలిసి వందలాది మంది బిజెపి వాళ్లను హతమార్చారు ఈటల రాజేందర్‌ మావోయిస్టు కాదంటూ కితాబు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : ఇటీవల కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు…

సరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ భక్తుల కోసం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి అధికారులకు మంత్రి ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ యేడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు రూ. 25…