Category తెలంగాణ

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం కాంగ్రెస్‌దే

– మంత్రి శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు, నాయకులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రి శ్రీధర్…

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ఎన్నికల పిటిషన్‌

– సీఎం అభ్యర్థనకు హైకోర్టు తిరస్కరణ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 6:  ‌హైకోర్టులో సీఎం రేవంత్‌ ‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్‌ ‌కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు…

అవినీతికే ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్

– అప్పుల ఊబిలో పురపాలికలు – బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం – నర్సాపూర్‌లో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు నర్సాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపాల్టీల్లో పన్నుల భారం మోపుతున్నారని, డ్రైనేజీ, తాగునీటి సరఫరా సక్రమంగా లేదు.. గల్లీల్లో పారిశుధ్య కార్మికులు కనిపించరు.. కరెంట్ సహా ఎన్నో ఇబ్బందులు కాంగ్రెస్ పాలనలో పట్టణ ప్రజలను వెంటాడుతున్నాయని…

పదేళ్లు పాలించి ‘పట్టా’ ఇవ్వని దొరలు

– అధికారం మనది.. అభివృద్ధి చేసేది మనమే.. – ప్రతిపక్షాల మాయమాటలపై మంత్రి పొంగులేటి నిప్పులు పాల్వంచ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఎన్నికలు రాగానే చుట్టాల్లా వస్తారు.. రంగుల కండువాలు మార్చి మాయమాటలు చెబుతారు.. పదేళ్లు అధికారంలో ఉండి పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేని ఆ ‘దొర’లు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు…

అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకోలేం

– రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారట? – బీఆర్‌ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమిటి? – ఆ పార్టీలను గెలిపిస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారు – కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తోంది బీజేపీయే – బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు తెస్తా – కరీంనగర్ ఎన్నికల…

డాక్టర్ అనితా రెడ్డికి బెస్ట్ కన్స్యూమర్ లీడర్ అవార్డు

హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ అండ్ అడ్వైజర్, సివిల్ సప్లయిస్ డిపార్టుమెంట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ డాక్టర్ కరుకాల అనితారెడ్డి బెస్ట్ కన్స్యూమర్ లీడర్ సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో పౌండర్ చైర్మన్ డాక్టర్…

ఘాటెక్కిన మిర్చి ధ‌ర‌

– వరుసగా పెరుగుతున్న ధరలతో రైతుల్లో ఆనందం – ఇతర పంట ఉత్పత్తులకు ధరలు ఆశాజనకం వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజులు వచ్చాయి. పంట ఉత్పత్తులకు గణనీయంగా ధరలు పలుకుతున్నాయి. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను…

నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి

– కిట్స్‌లో సృజనాత్మక లీప్, ఆర్ట్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై సెషన్ వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కిట్స్ వరంగల్లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఆరఈ), స్టూడెంట్ అలయన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ (సెయిల్) కలిసి సృజనాత్మక లీప్-ఆర్ట్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశంపై మార్గదర్శకత్వం, సాంకేతిక సెషన్‌ను గురువారం నిర్వహించారు. ఈ…

బీజేపీని గెలిపిస్తే దండిగా నిధులు

– హామీలు గుప్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 5ః: మున్సిపాలిటీల్లో బిజెపిని గెలిపిస్తే నిధుల వరద పారిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. మున్సిపాలిటీలకు వచ్చేది కేంద్ర నిధులేనని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్రం రూ.259 కోట్లు విడుదల చేసిందని, మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని…