Category తెలంగాణ

జాతీయ క్రీడల్లో తెలంగాణ పోలీసుల ప్రతిభ

– విజేతలను అభినందించిన డీజీపీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  మార్చి 18: జమ్మూ కాశ్మీర్ వేదికగా ఇటీవల ముగిసిన 2వ ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ (2025-2026) క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసుల కీర్తిని చాటారు. పతకాలతో తిరిగి వచ్చిన క్రీడాకారులను డీజీపీ బి. శివధర్…

నిన్న ఒక్కరోజే 2.36 లక్షల సిలిండర్ల డెలివరీ

– రోజువారీ సగటును మించి సిలిండర్ల డెలివరీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదని పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం ఒక్క రోజే 2 లక్షల 35 వేల 678 సిలిండర్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. సిలిండర్లు రీఫిల్´ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదారులకు…

ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ షాక్‌

-‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ ఇం‌క్రిమెంట్‌ ‌రద్దు హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, మార్చి 18: ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బిగ్‌ ‌షాక్‌ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్‌ ‌స్కీం కింద ఇచ్చే స్పెషల్‌ ఇం‌క్రిమెంట్‌ను రద్దు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బోర్డు తీర్మానం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ…

ఐదు నెల‌లుగా జీతాలు లేవు

– ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అధ్యాప‌కుల క‌ష్టాలు – పార్ట్ టైమ్ ఉద్యోగంగా భావించ‌మంటున్న యాజ‌మాన్యాలు – త‌క్ష‌ణం జీతాల బ‌కాయిలు చెల్లించాలి – ఉద్యోగుల డిమాండ్‌ హైదరాబాద్ ,ప్ర‌జాతంత్ర‌, మార్చి 18:  ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, ఈస్టర్ వంటి ప్రధాన పండుగల వేళ అనేక ప్రైవేట్ టెక్నికల్ కళాశాలలలో పనిచేస్తున్న అధ్యాపకులు తీవ్ర ఆర్థిక…

బడ్జెట్‌లో బీసీలకు 50శాతం కేటాయించాలి

– ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి – అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18: జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హా ప్రకారం బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌తలసాని శ్రీనివాస్‌…

మోడ‌ల్ స్కూల్ టీచ‌ర్ల‌కు గ్రాట్యుటీ చెల్లించాలి

– హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18:  గతంలో యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రవేశ పెట్టింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను రద్దు చేసింది. రద్దు చేసినా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ మోడల్ స్కూళ్లను కొనసాగిస్తామని నిర్ణయం తీసుకున్నార‌ని అసెంబ్లీ స‌మావేశాల్లో బుధ‌వారం బీఆర్ ఎస్ డిప్యూటీ…

రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోంది

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – కాంగ్రెస్ దాడుల్లో గాయపడిన వారికి పరామర్శ నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై గూండారాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల పాశవిక దాడిలో గాయపడి నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను…

రాహుల్, ప్రియాంకలతో సీఎం రేవంత్, ఎంపీల భేటీ

– డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ వేశాం – నిబంధనల మేరకే స్టేషన్‌ ‌బెయిల్‌ – 2029‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు – దిల్లీలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, మార్చి 18: మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. దీనిలో తమ ప్రమేయం ఏ లేదని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన…

బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోంది

– రాష్ట్ర అధ్యక్షుడు రామచుందర్‌రావు – పార్టీలో ఉప్పల్, మల్కాజిగిరి నాయకుల చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన, దేశాభివృద్ధి పట్ల ఆకర్షితులై తెలంగాణలో బీజేపీ¾లోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు భారీ…