Category తెలంగాణ

చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ

– దశలవారీగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – 18న ‘చలో హైదరాబాద్’ వాయిదా : సివిల్ కాంట్రాక్టర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా…

బీజేపీకి లబ్ది చేకూర్చేలా ‘సర్‌’ ‌ప్రక్రియ

– కేంద్రానికి తొత్తుగా మారిన ఎన్నికల సంఘం – బెంగాల్లో 92 లక్షల ఓట్ల తొలగింపే నిదర్శనం – బీఎల్ఏల‌ సమావేశంలో పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌బీజేపీకి లాభం చేకూర్చేలా ‘సర్‌ ‌ప్రక్రియ సాగుతోందని పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీలకు…

ఆదాయానికి మించిన ఆస్తులు

– ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతోపాటు ఆయనకు…

చిన్నారులపై పెరుగుతున్న అఘాయిత్యాలు

– రాష్ట్రంలో 16శాతం ఫోక్సో కేసులు నమోదు – ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత   హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16 :‌ రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌ ‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌భవన్‌లో ఆమె…

యూరియా యాప్‌ ‌తొలగించాల్సిందే

– బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌యూరియా యాప్‌ ‌తొలగించాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నిజామాబాద్‌ ‌రూరల్ ఇన్‌చార్జ్ ‌బాజిరెడ్డి జగన్‌ ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో యూరియా యాప్‌ను తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆయన మంగళవారం మహాధర్నా…

అన్నలు లేరని అలుసుగా తీసుకోవద్దు

– సింగరేణిలో అక్రమాలను నిలదీస్తూనే ఉంటాం – ‘బొగ్గు బాయి బాట’లో కవిత వెల్లడి మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధినేత్రి కవిత చేపట్టిన బొగ్గుబాయి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవిత, పార్టీ శ్రేణులు, కార్మిక సంఘం…

ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అండ

– పారదర్శకంగా ఎరువుల పంపిణీ – ఇంటినుంచే యూరియా బుక్ చేసుకునే వ్యవస్థను తెచ్చాం – రైతుల సూచనలకనుగుణంగా యాప్‌లో మార్పులు చేస్తున్నాం – ‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఎరువులను సకాలంలో అందించడం,…

ఎస్పీడీసీఎల్ పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : వర్షాకాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఫీడర్ వెంబడి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ రాష్ట్రవ్యాప్తంగా పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో సోమవారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు…

జర్నలిస్ట్ బస్ పాస్‌లకు దరఖాస్తుల స్వీకరణ

– 17నుంచి ఆన్‌లైన్‌లో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : రాష్ట్ర, జిల్లాస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు టీజీఆర్టీసీ కొత్త బస్సు పాసులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనుంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2026-2028 సంవత్సరాలకు ఐ అండ్ పీఆర్ శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు…