Category తెలంగాణ

రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ‌వ్యవహారం

– ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం – తక్షణం కోర్టు ముందుకు రావాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి23: రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ ‌చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శి పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకైనా కోర్టులోనే ఉంటాము.. . ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగతంగా…

ఎన్నికల అజెండా విస్మరించిన కాంగ్రెస్‌

-‌ రైతుబంధు రూ.12వేలకు కుదింపు – బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయరా? – బడ్జెట్‌పై చర్చలో బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క సీజన్‌ ‌కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో,…

28న అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఫాబ్ సిటి రంగారెడ్డి ఆధ్వర్యంలో వంద అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న  ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో…

అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం

– రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మీదే – బీఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: తెలంగాణ అసెంబ్లీలో బ్జడెట్‌ ‌చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు చేసిన విమర్శలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని,…

అబ్బురపరిచిన అగ్రి షో

– సరికొత్త ఆవిష్కరణల వేదికగా వ్యవసాయ మేళా – ఆకట్టుకున్న వివిధ స్టాళ్లు – నాగలి నుండి నవతరం డ్రోన్ వరకు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ప్రజా పాలన- 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతుల అభివృద్ధి, సాంకేతిక అవగాహన పెంపు లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు ఉత్సవాలకT రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుండి విశేష…

28న జాతీయ లోక్ అదాలత్

హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, మార్చి 23: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ సంఖ్యలో రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోషికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం డిజిపి హైకోర్టు…

హామీలను విస్మరించినందునే అసెంబ్లీ ముట్టడి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మారి్చ 23ః కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. అసెంబ్లీ ముట్టడి అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళలకు…

సీఎం వ‌ద్ద‌కు జీవిత ఖైదీల విడుద‌ల ఫైల్‌

– హ‌ర్షం వ్య‌క్తం చేసిన మాన‌వ‌ హ‌క్కుల వేదిక‌ – నాలుగు నెల‌ల‌కోసారి అర్హుల జాబితా రూపొందించాలి – ప్ర‌భుత్వాన్ని కోరిన సంస్థ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 23: రాష్ట్ర‌ ప్రభుత్వ హోం శాఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులైన జీవిత ఖైదీల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ…

ఉద్రిక్తంగా బీజేపీ అసెంబ్లీ ముట్టడి

– పోలీసుల కళ్లుగప్పి ఆటోలో వెళ్లిన రామచందర్ రావు – అసెంబ్లీ గేటు వద్ద నిరసన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: కాంగ్రెస్ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ అసెంబ్లీ ముట్టడికి సోమవారం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందంటూ కాషాయ సేన గర్జించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…