Category తెలంగాణ

రేవంత్‌ది ద్రోహ చ‌రిత్ర‌

-కేసీఆర్ మ‌నోడు..రేవంత్ మందోడు -ఏపీకి నీళ్లు తాక‌ట్టు పెడుతున్న ద్రోహం -పాల‌మూరులో మిగిలిన ప‌నులు చేయ‌లేదు -ప‌రిగిలో రేవంత్ వ్యాఖ‌ల‌పై హ‌రీష్‌రావు ఆగ్ర‌హం సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 7: ఎన్నికల సభల్లో ఎవరైనా ఏం మాట్లాడుతారు? రెండున్నరేళ్లలో ఇవి చేసినం, భవిష్యత్తులో ఇవి చేస్తం అని చెబుతుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నడు.…

తెలంగాణ‌కు బీజేపీ తీర‌ని అన్యాయం

– పున‌ర్విభ‌జ‌న చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌లేదు – కాంగ్రెస్ వ‌చ్చాకే సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు – కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 7: రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జే.పి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టాలి

– ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రైతులు ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టి వ్యవసాయాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సి జి ఆర్ భారత్ బీచ్…

 ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

– డిగ్రీ పట్టాతో పాటే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ హామీ – టీసీఎస్ఈ సంయుక్తంగా ప్రత్యేక కోర్సు ప్రారంభం హైదరాబాద్, ప్రజాంత్ర, ఫిబ్రవరి 7: డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాధించడం ప్రతి విద్యార్థి కల. ఆ కలను సాకారం చేస్తూ డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో కలిసి…

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

– బస్తర్‌ ‌జిల్లాలో 51మంది మావోయిస్టుల లొంగుబాటు రాయపూర్‌,‌ ఫిబ్రవరి  7:మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ ‌జిల్లా బస్తర్‌ ‌డివిజన్‌లో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది. వీరంతా బస్తర్‌ ఎస్పీ జితేందర్‌ ‌యాదవ్‌ ‌సమక్షంలో శనివారంనాడు లొంగిపోయారు. బస్తర్‌ ‌జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్‌పూర్‌లో బస్తర్‌ ‌పాండుమ్‌…

మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఘర్షణ

– హరీష్ రావు గోబ్యాక్ అంటూ నినాదాలు – పోలీసుల లాఠీచార్జ్ -» కాంగ్రెస్ చీప్ ట్రిక్కులు: హరీష్ రావు విమర్శ సిద్దిపేట, ప్రజాతంత్ర ఫిబ్రవరి 7: గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రాజకీయ విమర్శలతో మొదలై, చివరకు మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఘర్షణల వరకు చేరింది. ఒకవైపు మాజీ మంత్రి హరీశ్…

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్

– మరోసారి అధిక ధర పలికిన తొర్రూర్ భూములు – చదరపు గజం రూ.45 వేలకు కొనుగోలు – సుమారు రూ.56 కోట్లు ఆదాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్…

వంద‌ రోజుల మైలు రాయి దాటిన ఆన్‌లైన్ డైలీ

– ‘సురక్ష’ ప్రత్యేక సంచికను ఆవిష్క‌రించిన డీజీపీ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 7: తెలంగాణ పోలీస్‌ శాఖ అధికారిక గొంతుకగా, సిబ్బందికి సమాచార వారధిగా సేవలందిస్తున్న ‘సురక్ష’ ఆన్‌లైన్‌ డైలీ వంద‌ రోజుల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా శనివారం డిజిపి కార్యాలయంలో శతదినోత్సవ వేడుక జరిగింది. డీజీపీ బి.శివధర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి,…