Category తెలంగాణ

దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్‌

‌- వారికి రూ.6వేల పెన్షన్‌ ‌హామీ ఏమయ్యింది – దివ్యాంగులకు మద్దతుగా రేపు ధర్నా – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ  ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: దాదాపు ఆరున్నర, ఏడు లక్షల మంది దివ్యాంగులకు కాంగ్రెస్‌ ‌పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది. 100 రోజుల్లోనే రూ.6 వేల పెన్షన్‌ అని చెప్పింది.  ఆ పెన్షన్‌…

ఆందోళన కలిగిస్తోన్న క్షయ వ్యాధి విజృంభ‌ణ‌

– వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకోండి –  ఉచితంగా వైద్యం అందిస్తోన్న ప్రభుత్వం – నాపా ప్రతినిధుల అవ‌గాహ‌న‌ కార్యక్రమం అభినందనీయం – వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: క్షయ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హెచ్చరించారు. ఇది సమాజానికి పట్టిన…

విజయవాడ హైవేలో ఎలివేటెడ్‌ ‌కారిడార్‌

– అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధికా ప్రాధాన్యం ఇస్తోందని ఎల్బీనగర్‌ ‌నుంచి హయత్‌నగర్‌ ‌వరకు ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్‌ ‌తయారు చేస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.…

జిహెచ్‌ఎం‌సి అభివృద్ధికి ప్రణాళికలు

– రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు – మేడ్చెల్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న మల్లారెడ్డి – అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మొదలుపెట్టిన పనులకు తాము నిధులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. మున్సిపల్‌ ‌శాఖ అభివృద్ధికి సంబందించి.. సిఎం…

గ్యాస్‌ ‌కొరతపై నిజాలు చెప్పండి

– అసెంబ్లీ గన్‌పార్క్ ‌వద్ద బీఆర్‌ఎస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్‌ ‌కొరతపై బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్‌పార్క్ ‌వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు గ్యాస్‌ ‌సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవే ప్లకార్డులతో అసెంబ్లీకి…

అసెంబ్లీ ముట్టడికి బీఆర్‌ఎస్‌ యత్నం

– అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్ ‌- ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌చెల్లించాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24:అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ‌చేస్తూ బీఆర్‌ఎస్వీ నాయకులు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌నిధులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ…

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆమోదం

– మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం – ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులు సమర్పించిన దరఖాస్తులను ఎఫ్‌డీసీ బోర్డు రూమ్‌లో మంగళవారం సమావేశమైన రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ) సమావేశం పరిశీలించింది. మీడియా అకాడమీ చైర్మన్, ఎసఎంఏసీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సమాచార,…

4,473 ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విడుదల

– హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల విడుదలకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా 4,473 మందికి రూ.48.79 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ప్రతి వారం ఇండ్ల నిర్మాణ దశలనుబట్టి లబ్ధిదారులకు…

26న ‘కోవెల’ 90వ పుట్టిన రోజు వేడుకలు

కాళోజీ జంక్షన్, ప్రజాతంత్ర, మార్చి 24: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 90 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభను ఈ నెల 26న హనుమకొండ వడ్డెపల్లి పిఆర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆచార్య సుప్రసన్నాచార్య నవతి పూర్తి అభినందన సభ కార్యదర్శి జి.గిరిజామనోహర్‌బాబు తెలిపారు. అభినందన సభ అధ్యక్షుడు, విశ్రాంతాచార్యులు బన్నా అయిలయ్య అధ్యక్షతన…