Category తెలంగాణ

ప్రజామోద బడ్జెట్

– వ్యవసాయానికి పెద్దపీట, అభివృద్ధికి భారీ కేటాయింపులు – వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 20: రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రజా ఆమోద బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి…

భట్టి తనయుడి రిసెప్షన్‌కు సీఎం హాజరు

– మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనయుడు సూర్య- సాక్షిల రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ఉద్దండులు, ప్రముఖులు,…

రేపు రంజాన్‌ ‌పండుగ

– సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20:రంజాన్‌ (ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌) ‌పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రంజాన్‌ ‌పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ ‌మాసంలో ముస్లింలు…

స్టేషన్ బెయిల్ చట్టాన్ని సవరించాలి

– నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతే నాన్ బెయిలబుల్ కేసులు – అరైవ్-అలైవ్ కార్యక్రమంపై ఉన్నతస్జ్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమంపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌లో శుక్రవారం…

ఇది రైతు నామ సంవత్సరం

– రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు – శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌ ‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20:రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్‌…

సాంకేతిక లోపంతో నిలిచిన మెట్రో సర్వీసులు

– కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఇబ్బంది హైదరాబాద్‌,‌ప్రజాతంత్రర,మార్చి 20: నగరవాసులకు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్‌ ‌మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్‌ -‌రాయదుర్గం (బ్లూ లైన్‌) ‌మార్గంలో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం వైపు వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీహిల్స్ ‌చెక్‌పోస్ట్…

రేపు రంజాన్ పండగ

– ముగిసిన ఉపవాసాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. చివరి శుక్ర వారం దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. గురువారం నెలవంక దర్శనం లేకపోవడంతో శుక్రవారం నెలవంక ఆధారంగా శనివారం రంజాన్ పండగను నిర్ణయించారు. దీంతో నెల రోజుల ఉపవాస దీక్షలను విరమించి పండగను జరుపు కోబోతున్నారు. ఇస్లామిక్…

తాగు నీటి సమస్యలు తలెత్తొద్దు

– మిషన్ భగీరథపై సమీక్షలో మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: వేసవి కాలంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మిషన్ భగీరథ పనితీరుపై మంత్రి సీతక్క సచివాలయంలో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.…

అంతర్జాతీయ ప్రమాణాలతో విపత్తుల శిక్షణ కేంద్రం

– ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌న్న‌ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రం (ఎస్‌ఐడీఎం) ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు…