Category తెలంగాణ

రాజస్థాన్ తరహాలో ‘ప్రజా సూచన్ పోర్టల్’

– సీఎంకు సామాజిక కార్యకర్త నిఖిల్ డే సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న జన్ సూచన పోర్టల్ తరహాలో తెలంగాణలోనూ ప్రజా సూచన పోర్టల్ ఏర్పాటు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రిని  నిఖిల్ డే బృందం కలిసింది.…

శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు

– ప్రజలకు భట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని ప్రతిష్థించిన శ్రీరాముడి జన్మదినం మనకందరికీ పండుగ రోజు. ఆదర్శవతంమైన కుమారుడిగా, మంచి భర్తగా, రక్త సంబంధాలకు, కుటుంబ విలువలకు ఆదర్శవంతమైన వ్యక్తిగా శ్రీరాముడు మనకందరికీ ఆదర్శప్రాయుడు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శ్రీరాముడి పాలన ఆదర్శంగా తెలంగాణలో…

చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం

– ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్‌తో సీఎం – సమగ్ర మానవాభివృద్ధి అంశంపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాష్ట్రంలోని ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రితో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ రాష్ట్ర శాసనమండలి హాల్‌లో గురువారం భేటీ…

ఎంఎంటీఎస్.. స‌మ‌య పాల‌న పాటించాలి

 – స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలి – స్టేష‌న్ల‌కు మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలి – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలÅ£నుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.…

రూ.219 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

– దావోస్ పర్యటనల్లో44 ఎంవోయూలు చేసుకున్నాం – కొత్తగా 68,150 మందికి ప్రత్యక్ష ఉపాధి – శ్వేతపత్రం విడుదలకూ సిద్ధం – శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: గత రెండు దఫాల (2024, 2025) దావోస్ పర్యటనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 44…

సమృద్ధిగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు

– మంత్రి ఉత్తమ్, సీఎస్‌లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశపు హాలులో పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి…

ఆశా వర్కర్ల జీతాలపై హామీ మరిచారా?

– అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25: ఎన్నికల సందర్భంగా వోట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్‌…

సంక్షోభంలో సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌

– మాన‌వీయ కోణంలో విద్యుత్ బ‌కాయిలు ర‌ద్దు చేయాలి – అసెంబ్లీలో భ‌ట్టి, తుమ్మ‌ల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేత‌ – నేత‌న్న‌ల‌ క‌ష్టాల‌ను మంత్రుల‌కు వివ‌రించిన కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను  విద్యుత్ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేసి, నేతన్నలను కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక…

దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చేయాలి

– రేవంత్‌ ‌రెడ్డి మళ్లీ సీఎం కావడం కల్ల – అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలి – ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 25: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తిరిగి ఏర్పడి కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌వ్యాఖ్యానించారు. రేవంత్‌ ‌రెడ్డి మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని…