Category తెలంగాణ

పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచిన ప్రధాని ప‌థ‌కాలు

– పుష్క‌ర‌కాలంలో మ‌హిళా సాధికార‌త‌లో పురోగ‌తి – 81కోట్ల ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఆహార‌  ధాన్యాల పంపిణీ – ఉజ్వ‌ల ప‌థ‌కం ద్వారా 11కోట్ల మ‌హిళ‌ల‌కు ల‌బ్ది – సంక్షేమ ప‌థ‌కాల ద్వారా 25కోట్ల మందికి పేద‌రికం నుంచి విముక్తి – రాజ్యసభ సభ్యులుడా ల‌క్ష్మ‌ణ్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో…

బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల ప‌ట్ల వివ‌క్ష త‌గ‌దు

– రిజ‌ర్వేష‌న్ పోస్టుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం అన్యాయం – మెరిట్ అభ్య‌ర్థుల‌ను రిజ‌ర్వేష‌న్ కోటాలో క‌ల‌పొద్దు – ఉద్యోగ సంఘం నాయ‌కుల డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20: దేశవ్యాప్త బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల (పీడ‌బ్ల్యుడీ) పట్ల సాగుతున్న వ్యవస్థాగత వివక్షను రూపుమాపేందుకు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (యూబీఐడీఈఎఫ్‌) తన పోరాటాన్ని ఉధృతం చేయ‌డ‌మే…

బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నందున మహిళా శిశు సంరక్షణ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది వాటి నివారణకు కృషి చేసి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి…

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి

– ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి అజారుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల సాధికారత, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. మహిళల ఆర్థిక, విద్య, సామాజిక…

వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

– కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ – అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు విఘాతం.. నిబంధనలు సవరించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : వీబీజీ రామ్‌జీ చట్టం గ్రామీణ పేదల ఉపాధి హక్కును బలహీనపరుస్తోందని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎనఆరఈజీఎస్)ను యథాతథంగా కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

వీవోఏల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం

– మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీవోఏ) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ…

క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించండి

– ఇండ్ల లబ్దిదారులకు అందుబాటులో ఉండాలి – హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం…

మైనర్ల డ్రైవింగ్‌ను క్షమించేది లేదు

– స్కూల్‌ ‌పిల్ల భద్రత యాజమాన్యాలదే బాధ్యత – యాజమాన్యాలతో భేటీఓ సీపీ సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19:‌మైనర్లు డ్రైవింగ్‌ ‌చేస్తే అస్సలు క్షమించమని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘స్కూల్‌ ‌పిల్లల భద్రత’పై స్కూల్‌ ‌యాజమాన్యాలు, సంబంధిత శాఖలతో ట్రాఫిక్‌ ‌పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

క్షయ రహిత రాష్ట్రమే లక్ష్యం

– వ్యాధిగ్ర‌స్తుల‌కులకు అండ ప్రభుత్వం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను రాష్ట్రంలో 2,492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నామని, క్షయ వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కేంద్ర ఆరోగ్య…