Category తెలంగాణ

ర‌క్తదానం సామాజిక బాధ్యత

KITS Warangal

లయన్స్ క్లబ్ వరంగల్ మాజీ గవర్నర్ వెంకటరెడ్డి ‘కిట్స్‌’లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం KITS Warangal Blood Donation Camp 2026 | వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 25: రక్తదానం సామాజిక బాధ్యత అని, కిట్స్ వరంగల్ విద్యార్థులు, సిబ్బంది రక్తదానం చేయడం ద్వారా తమ సామాజిక బాధ్యతను నిరూపించుకున్నారని లయన్స్ క్లబ్ వరంగల్…

ఎయిడ్స్ నివార‌ణ‌పై ‘న్యాకో’ ప్ర‌త్యేక దృష్టి

– ‘మిషన్ ఎయిడ్స్ సురక్ష’ కింద ప్రత్యేక కార్యక్రమాలు – హైదరాబాద్ లో సురక్ష సంకల్ప్ కార్యశాల – జిల్లాల నుంచి హాజరైన అధికారులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25: కేంద్ర‌ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఎయిడ్స్ నియంత్ర‌ణ సంస్థ‌(న్యాకో) హైదరాబాద్‌లో సురక్ష సంకల్ప్ కార్యశాలను బుధ‌వారం నిర్వహించింది.…

హైటెక్ సిటీలోని ‘కేర్’లో అరుదైన శస్త్రచికిత్స

 -59 ఏళ్ల మహిళ కడుపులో ఓవరియన్ ట్యూమర్ తొలగింపు – శస్త్రచికిత్సతో సురక్షితంగా బయటపడ్డ రోగి – వైద్యుల సమన్వయంతో అద్భుత ఫలితం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25 : హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా 35 సెం.మీ ఓవరియన్ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించి వేములవాడకు చెందిన 59…

ఎంఐఎంపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

– వందేమాతరం ఆలపిస్తుండగా వెళ్లిపోవ‌డంపై హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించిన సంద‌ర్భంలో జాతీయ గీతం వందేమాతరం ఆలాపన జరుగుతుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేయడంపై రాష్ట్ర గవర్నర్‌కు బీజేపీ  ఫిర్యాదు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కోశాధికారి…

ఎందుకీ ‘వివక్ష’ వ్యాఖ్యలు?

– సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమేమీ ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తే మీకొచ్చిన నష్టమేంటి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దక్షిణాదిపై…

ఇంధన కొరత.. అసత్యం

– తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఇంధన కొరత ఉందనేది అసత్యమని, ఈ వదంతులను ప్రజలు నమ్మి అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని  తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని…

స్పీకర్‌ను డిక్టేట్ చేయొద్దు

– బీఆర్ఎస్ సభ్యులకు మంత్రి దుద్దిళ్ల హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: సభను ఎలా నడపాలో స్పీకర్‌ను డిక్టేట్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు చూడటం మంచి పద్ధతి కాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హితవు పలికారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు బుల్డోజ్ చేశారు.. ఇప్పుడూ అలాగే చేయాలనుకుంటే ఎలా అని…

వికలాంగులు, వితంతుల పెన్షన్లు పెంచలేదు

– బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ గత పదేళ్లుగా వికలాంగులు, వితంతుల పెన్షన్లు పెంచలేదని, వ్యవసాయంపై నల్ల చట్టాలు తెస్తే రాహుల్ గాంధీ పోరాటంతో వెనక్కి తీసుకున్నారని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్వించారు. 16…

అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకంతో 2వేల మందికి లబ్ది

– అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా సుమారు 2వేల మంది విద్యార్థులకు విదేశీ విద్య ద్వారా ఉపకార…