Category తెలంగాణ

హైడ్రా ద్వారా 600 ఆపరేషన్స్ ‌పూర్తి

– లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం – హైడ్రా పై దుష్ప్రచారం తగదు – మీడియా సమావేశంలో కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని, పనిగట్టుకుని కొందరు బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని, కాని దుష్ప్రచారంతో అడ్డుకోరాదని  తెలిపారు. దోపిడీకి గురికాకుండా…

మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ – బోయపల్లిలో టీఎంఆరఈఐఎస్ పాఠశాల భవనం ప్రారంభం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో మైనారిటీ విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో…

ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– అర్చకుల, ఉద్యోగుల సమన్వయం అవ‌స‌రం – దేవాదాయ శాఖ మంత్రి సురేఖ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అర్చకులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే దేవాదాయ శాఖ కార్యక్రమాలు విజయవంతమవుతాయని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దైవాజ్ఞ లేనిదే ఏ కార్యం జరగదని, దేవాదాయ శాఖ మంత్రిగా తన చేతుల…

బొగ్గు కుంభకోణాన్ని దాచేందుకే అసత్య ప్రచారాలు

– ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలుతున్న విద్యావ్యవస్థ – ఓయూకి రూ.1000 కోట్ల హామీ అమలు ఏమైంది? – 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం వెనుక దొంగ‌లెవ‌రు? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20 :  సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టడంతోపాటు ఈ అవినీతిపై నిజాలు బయటకు…

పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచిన ప్రధాని ప‌థ‌కాలు

– పుష్క‌ర‌కాలంలో మ‌హిళా సాధికార‌త‌లో పురోగ‌తి – 81కోట్ల ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఆహార‌  ధాన్యాల పంపిణీ – ఉజ్వ‌ల ప‌థ‌కం ద్వారా 11కోట్ల మ‌హిళ‌ల‌కు ల‌బ్ది – సంక్షేమ ప‌థ‌కాల ద్వారా 25కోట్ల మందికి పేద‌రికం నుంచి విముక్తి – రాజ్యసభ సభ్యులుడా ల‌క్ష్మ‌ణ్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో…

బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల ప‌ట్ల వివ‌క్ష త‌గ‌దు

– రిజ‌ర్వేష‌న్ పోస్టుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం అన్యాయం – మెరిట్ అభ్య‌ర్థుల‌ను రిజ‌ర్వేష‌న్ కోటాలో క‌ల‌పొద్దు – ఉద్యోగ సంఘం నాయ‌కుల డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20: దేశవ్యాప్త బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల (పీడ‌బ్ల్యుడీ) పట్ల సాగుతున్న వ్యవస్థాగత వివక్షను రూపుమాపేందుకు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (యూబీఐడీఈఎఫ్‌) తన పోరాటాన్ని ఉధృతం చేయ‌డ‌మే…

బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నందున మహిళా శిశు సంరక్షణ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది వాటి నివారణకు కృషి చేసి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి…

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి

– ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి అజారుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల సాధికారత, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. మహిళల ఆర్థిక, విద్య, సామాజిక…

వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

– కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ – అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు విఘాతం.. నిబంధనలు సవరించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : వీబీజీ రామ్‌జీ చట్టం గ్రామీణ పేదల ఉపాధి హక్కును బలహీనపరుస్తోందని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎనఆరఈజీఎస్)ను యథాతథంగా కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…