Category తెలంగాణ

పార్కు స్థలాన్ని కాపాడిన ‘హైడ్రా’

– కబ్జాకు గురైన 1600 గజాలు స్వాధీనం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: హైదరాబాద్‌ ‌శివార్లలోని నార్సింగి ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఒక ప్రజాప్రతినిధి అండతో కబ్జాకు గురైన అత్యంత విలువైన పార్క్ ‌స్థలాన్ని అధికారులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం కేటాయించిన స్థలాలను…

రాష్ట్రంలో పెరిగిన అత్యాచారాలు, హత్యలు

– మున్సిపల్ ఎన్నికల తరవాత పన్నుపోటు – సీఎం రేవంత్ పై ఎంపీ డీకే ఆరుణ ఆరోపణలు మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ట్యాక్స్ పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోందని…

రేవంత్‌ ‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం

– అందుకే ఓటుకు నోటు ఫైళ్లు దగ్ధం – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపణ మెదక్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌ ‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ను దగ్ధం చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మెదక్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం…

హోంగార్డు కుటుంబానికి రూ.34 లక్షల బీమా అందజేత

హైదరాబాద్, ప్రజాతంత్ర‌,  ఫిబ్రవరి 9: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలుస్తూ పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా బీమా పరిహారాన్ని అందజేశాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా (నెం. 1522) విధులు నిర్వహించిన ఎం. వెంకటేశ్ గతేడాది ఏప్రిల్ 27న జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డు విభాగంతో యాక్సిస్…

మంథనిలో కాంగ్రెస్  జెండా ఎగరవేస్తాం

– మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు మంథ‌ని, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 9 : మంథ‌ని మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేస్తామ‌ని ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. చివరి రోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంలో సోమ‌వారం మంథ‌నిలోని శ్రీపాదరావు విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్…

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

– సూర్యాపేటజిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యసుధీర్ రెడ్డి సూర్యాపేట ప్రజాతంత్ర ఫిబ్రవరి 9: సూర్యాపేట పట్టణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్ రెడ్డి అన్నారు. ఈనెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈమేరకు సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో సోమవారం ప్రచారం…

రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యం

– ఒక్క హామీనీ అమలు చేయలేదు – మెదక్ పర్యటన అంటే వణుకుతున్న రేవంత్ – దుబ్బాక ప్రచారంలో ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు.…

విభేదాలకు కారణమవుతున్న కాంగ్రెస్, ఎంఐఎం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నిర్మల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతూ సమాజంలో విభజనలు, విధ్వంసానికి కారణమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యమన్నారు. మున్పిపల్ ఎన్నికల సందర్భంగా నిర్మల్‌లో…

కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి

– మంత్రి సీతక్క పిలుపు ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జీహెచఎంసీ పరిధిలోని బహీంపట్నం మున్సిపాలిటీ బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని కాంగ్రెస్…