Category తెలంగాణ

ఆయిల్‌ ధరల తగ్గింపు సాహసోపేతం

– ప్రధాని నిర్ణయంపై రామచందర్ రావు హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు అందించిన తీపి కబురు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే…

లోక్‌ భవన్‌లో శ్రీరామనవమి ఉత్సవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి లోక్ భవన్ కమ్యూనిటీ హాల్ (సంస్కృతి)లో లోక్ భవన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అక్కడి అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భాగ్యనగర్ శ్రీరామనవమి…

మంత్రి జూపల్లికి అంతర్జాతీయ శాంతి పురస్కారం

– బౌద్ధ వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి ప్రోత్సాహానికి.. – విశ్వశాంతికి బౌద్ధమే మార్గం: మంత్రి జూపల్లి కృష్ణారావు – అట్టహాసంగా అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచాన్ని గౌతమ బుద్ధుని కరుణ, అహింసలే కాపాడగలవని, ఆయన బోధనలు సమకాలీన సమస్యలకు మార్గదర్శకంగా నిలుస్తాయని…

రేపు శ్రీరామనవమి వేడుకలు

– నగరంలో శోభాయత్రకు భారీగా ఏర్పాట్లు – యాత్ర మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరగనుంది.…

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

– ప్రజలు ఆందోళనకు గురి కావద్దు – పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26 :రాష్ట్రంలో ఇంధన నిల్వలు ఉన్నాయని.. దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ బుధవారం 2,123 ట్యాంకర్స్ పెట్రోల్ సరఫరా…

సిద్దిపేట ఐటీ టవర్‌ పై నిర్లక్ష్యం

– కంపెనీలు వెనక్కి.. యువతకు ఉద్యోగ సంక్షోభం – బీఆర్‌ఎస్ హయాంలో 18 కంపెనీలు ఇప్పుడు 11 మాత్రమే – ఇంటర్నెట్, నిర్వహణ లోపాలతో వెనుదిరుగుతున్న‌ సంస్థలు – 4 నెలలుగా సెక్యూరిటీ, సిబ్బందికి జీతాలు బకాయి – అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డ హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 26: సిద్దిపేట ఐటీ టవర్‌పై…

శాసనసభ్యులకు క్రీడా పోటీలు

– 28 29 తేదీల్లో రెండ్రోజుల పాటు నిర్వహణ – మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి వెల్లడి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: రాష్ట్రంలో విద్యార్థులు యువకులు అన్ని వర్గాలకు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా శాసన సభ్యుల క్రీడోత్సవాలు  నిర్వహించబోతున్నామని రాష్ట్ర మంత్రులు జూపల్లి క ష్ణారావు, వాకిటి శ్రీహరి లు తెలిపారు. ఈనెల…

కడియం, సంజయ్‌లపై విచారణ 16కు వాయిదా

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర, మార్చి26 : పార్టీ మారలేదని పేర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కడియం శ్రీహరి, సంజయ్ పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్…

ఫైనాన్స్ నిధులు పోతాయనే ఎన్నికలకు వెళ్లాం

– పంచాయతీలకు ఇవ్వకుంటే దీపాలు ఎలా పెట్టాం – మీరు పెట్టిన ఈఎన్‌సీనే కొనసాగిస్తున్నాం – కల్యాణలక్ష్మి ఎవరికి రాలేదో వివరాలు ఇవ్వండి – అసెంబ్లీలో సీతక్క. సబిత, సునీతలకు మంత్రి సీతక్క కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: కేంద్రం నుండి రావాల్సిన 15వ ఫైనాన్స్ నిధులు సర్పంచ్‌లు లేరు కాబట్టి రాలేదు.. ఆ…