Category తెలంగాణ

మీడియా పాత్ర కీలకమైనది

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాల ప్రాధాన్యత ఎంతో కీలకమైందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ…

కట్లపాములతో చెలగాటం

ప్రాణం కోల్పోయిన యువకుడు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌20:  ‌పాముతో చెలగాటం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్నేహితులను భయపెట్టాలని ఆ వ్యక్తి చేసిన పిచ్చి పని అతని ప్రాణాలను బలితీసుకుంది. ఫామ్‌హౌస్‌లో కనిపించిన కట్లపాము పిల్లను చేతిలో తీసుకుని పరాచకాలు ఆడటంతో.. అది కాటువేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన…

వోట్ల ప్రక్షాళనే ‘సర్‌ ‘ ప్రధాన ఉద్దేశ్యం

-చనిపోయిన, అడ్రస్‌ ‌మారిన వారి వోట్లు మాత్రమే తొలగింపు -ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ ‌రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌20:‌తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 25 ‌నుంచి సర్‌ ‌పక్రియ ప్రారంభం అవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ ‌రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జూన్‌ 15 ‌నుంచి జూన్‌24 ‌వరకు సన్నాహక పక్రియ జరుగుతుందని.. జూన్‌…

నరహరి లాకర్లలో భారీగా డబ్బులు

– రూ.కోటిన్నర నగదు స్వాధీనం – రెండున్నర కిలోల బంగారు ఆభరాణాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌ల్యాండ్స్ అం‌డ్‌ ‌సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ ‌సుంకరి నరహరి లాకర్లలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నరహరిపై అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో…

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

– జలమయమైన లోతట్టు ప్రాంతాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌భాగ్యనగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోగా, ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.…

హైడ్రా ద్వారా 600 ఆపరేషన్స్ ‌పూర్తి

– లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం – హైడ్రా పై దుష్ప్రచారం తగదు – మీడియా సమావేశంలో కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని, పనిగట్టుకుని కొందరు బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని, కాని దుష్ప్రచారంతో అడ్డుకోరాదని  తెలిపారు. దోపిడీకి గురికాకుండా…

మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ – బోయపల్లిలో టీఎంఆరఈఐఎస్ పాఠశాల భవనం ప్రారంభం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో మైనారిటీ విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో…

ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– అర్చకుల, ఉద్యోగుల సమన్వయం అవ‌స‌రం – దేవాదాయ శాఖ మంత్రి సురేఖ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అర్చకులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే దేవాదాయ శాఖ కార్యక్రమాలు విజయవంతమవుతాయని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దైవాజ్ఞ లేనిదే ఏ కార్యం జరగదని, దేవాదాయ శాఖ మంత్రిగా తన చేతుల…

బొగ్గు కుంభకోణాన్ని దాచేందుకే అసత్య ప్రచారాలు

– ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలుతున్న విద్యావ్యవస్థ – ఓయూకి రూ.1000 కోట్ల హామీ అమలు ఏమైంది? – 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం వెనుక దొంగ‌లెవ‌రు? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20 :  సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టడంతోపాటు ఈ అవినీతిపై నిజాలు బయటకు…