Category తెలంగాణ

గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధుల విడుదల

– పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం తాజా విడతతో కలిపి మొత్తం…

హైదరాబాద్ విభజన అశాస్త్రీయం

– ఓడిపోతామనే భయంతోనే అరాచకాలకు పాల్పడ్డారు – కాంగ్రెస్‌పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆగ్ర‌హం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)ను అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ…

కానిస్టేబుల్ ను నిలదీసిన బీఆర్ఎస్, బీజేపి

– ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజుల ఆందోళన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి11: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి వోటు వేయాలని వోటర్లను ప్రలోభపెట్టారు. 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి…

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది

– బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు – హుస్నాబాద్‌లో దుకాణాల మూసివేతతో కర్ఫ్యూ వాతావరణం – మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్నారని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్…

భూపాలపల్లిలో లక్ష రూపాయలు సీజ్

జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి11: మున్సిపల్ ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రం సమీపంలో రూ. లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం సమీపంలోని ఒక బండ కింద డబ్బులు దాచి, వోటర్లకు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉన్న…

మహాశిరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్‌ ‌సర్వీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్ర‌వ‌రి 11: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్‌ ‌బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి పండుగ…

ఓటెత్తిన స్తంభాద్రి

– ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో పోలింగ్ – కాంగ్రెస్ X సీపీఐ బిగ్ ఫైట్ – పోలింగ్ సరళి అంచనా వేస్తున్న నేతలు – ఉత్కంఠగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పోలింగ్ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : స్వల్ప సంఘటనలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.…

ఏటా 2ల‌క్ష మందికి పుట్టుక‌తోనే గుండె లోపాలు

– ఆధునిక చికిత్స‌లు అందుబాటులోకి – వైద్యం త‌ర్వాత కోలుకున్న చాలామంది చిన్నారులు – ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు – కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచ‌న‌లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి11: పుట్టిన బిడ్డ పాలు తాగడంలో ఇబ్బంది పడితే, వేగంగా ఊపిరి తీసుకుంటే లేదా పెదవుల చుట్టూ నీలం రంగు కనిపిస్తే, ఇది సాధారణ…

ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌కు చిత్తశుద్ది లేదు

– కేసీఆర్‌పై చర్యలకు వెనకాడుతున్నారు – కరీంనగర్‌లో ఓటేసిన కేంద్ర మంత్రి బండి దంపతులు కరీంనగర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జ్యోతినగర్ ఎస్‌ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్…