పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి

– నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు – ఎరువులు, విత్తనాలు అందుబాటులో వున్నాయి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షపాతం కారణంగా…








