Category తెలంగాణ

పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి

– న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు – ఎరువులు, విత్త‌నాలు అందుబాటులో వున్నాయి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షపాతం కారణంగా…

కాళేశ్వ‌రాన్ని ఎండ‌బెట్టి రైతుల‌కు ద్రోహం

-కాళేశ్వ‌రం కూలితే హైద‌రాబాద్‌కు నీళ్లెట్ల తెస్తారు? – వంద‌శాతం రుణ‌మాఫీ జ‌రిగిందంటే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా – జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్ గడువెందుకు పెంచాల్సి వ‌చ్చింది? – ఇచ్చింది చారానా…బిల్డ‌ప్ బారానా – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. సెటైర్లు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి రైతాంగాన్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర…

త్వ‌ర‌లో స‌ర్వేయ‌ర్ల నియామ‌కాలు

– 26 నుంచి శిక్ష‌ణ‌ – ప్ర‌తి మండ‌లానికి 6 నుంచి 8 మంది – భూ విస్తీర్ణం, లావాదేవీలను బ‌ట్టి స‌ర్వేయ‌ర్ల నియామ‌కం – న‌క్షా లేని గ్రామాల్లో గ్రామ‌స‌భ‌లు పూర్తి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌క్ష్యంగా లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కం చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర…

ఘోష్‌ ‌కమిషన్‌ ముందు కెసిఆర్‌ ‌హాజరవుతారా ?

( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారా లేదా అన్నదిప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అనేక అవతవకలపై సుప్రీంకోర్టు మాజీ జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిటి గత ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో…

అవినీతిని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే కె.సి.ఆర్‌.కు నోటీసులు

– ఇది ప్ర‌జాపాల‌న కాదు ప‌ర్సంటేజీల పాల‌న‌ – క‌మిష‌న్లు ఇవ్వ‌క‌పోతే ప‌నిజ‌ర‌గ‌దు -హామీలు తీర్చ‌లేక చ‌తికిల‌బ‌డిన ప్ర‌భుత్వం –  మీడియాతో కేటీఆర్ 17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలో తెలియక, తమ కమిషన్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం కమిషన్ తో కేసీఆర్‌కు నోటీసులు జారీచేశార‌ని…

ఆర్థికంగా తెలంగాణ అద్భుత విజ‌యం

– ఇది కె.సి.ఆర్‌. ఘ‌న‌తే -మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 21:స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించిన సంగ‌తిని ఆయ‌న గుర్తుచేశారు.  తలసరి ఆదాయం ₹1.25 లక్షల నుంచి ₹3.5 లక్షలకు రెట్టింపు కాగా, 6.8%…

పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు  

Rains

కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని, దీనితో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, ఏవిధమైన విపత్తులు జరుగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో మే మాసాంతం వరకే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో…

రాష్ట్రంలో మ‌రో ఐదురోజులు భారీ వ‌ర్షాలు

– ఈదురు గాలులతో కూడిన వాన‌లు ప‌డే అవ‌కాశం – వాతావరణశాఖ హెచ్చ‌రిక‌ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా…

నేడు ప్ర‌ధానిచే 103 అమృత్‌భార‌త్ రైల్వే స్టేష‌న్లు ప్రారంభం

– వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించ‌నున్న న‌రేంద్ర‌మోదీ – రాష్ట్రంలో బేగంపేట‌, క‌రీంన‌గ‌ర్‌, వరంగ‌ల్ రైల్వేస్టేష‌న్లు  ప్రారంభం – పాల్గొన‌నున్న కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో  అత్యాధునిక సౌకర్యాల‌తో కూడిన  103 అమృత్ భార‌త్ రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు  వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో…