Category తెలంగాణ

ఛత్తీస్ ఘడ్ లో మరోసారి ఎదురు కాల్పులు

25 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గంగన్న మృతి మరొక కీలక నేతలు ఉన్నట్టు సమాచారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ప్రజాతంత్ర, మే 21 : సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది భద్రత బలగాలకు maoists మధ్య భారీగా…

కాళేశ్వ‌రంపై రాజ‌కీయ క‌క్ష లేదు

– కేవ‌లం అవినీతిని వెలికి తీసేప‌నిలో క‌మిష‌న్‌ – విచార‌ణ‌కు కె.సి.ఆర్‌. హాజ‌రు కావాలి – ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌ రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతికి బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ జరుగుతోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్‌లో వివక్షకు అవకాశం…

కె.సి.ఆర్‌తోనే రాష్ట్రానికి పూర్వ వైభ‌వం-ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

harees rao

మళ్ళీ కెసిఆర్ రావాలి,  తెలంగాణకు పూర్వ వైభవం తేవాల‌ని, యావత్ రాష్ట్రప్రజానీకం ఎదురు చూస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.ఏదో మార్పు తెస్తారని అనుకోని కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడని విమర్శించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుకా…

ప‌ర్యావ‌ర‌ణ హితం ల‌క్ష్యంగా వాల్టా చ‌ట్టాన్ని అమ‌లు చేయాలి

స‌హ‌జ వన‌రుల ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెంచాలి మండ‌ల‌స్థాయి వ‌రకు వాల్టా అథారిటీల‌ను నియ‌మించాలి నీటివినియోగంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాలి ఆకుప‌చ్చ తెలంగాణ కోసం వాల్టా చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యావరణ హితంగా ప్రజల అభివృద్ధి కోణంలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా…

దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్‌ ‌

–కెసిఆర్‌ ‌తదితరులకు నోటీసులు – జూన్‌ 5‌న విచారణకు రావాలిన ఆదేశం – 6న హరీష్‌ ‌రావు, 9న ఈటల హాజరుకు నోటీస్లు కాళేశ్వరం కమిషన్‌ ‌దూకుడు పెంచింది. ఇంతకాలం అధికారులను విచారించిన కమిషన్‌ ఇప్పు‌డు ఇందులో కీలకంగా ఉన్ననేతలను విచారణకు పిలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు…

దివ్యాంగుల‌కు శుభ‌వార్త‌

తెలంగాణ ప్ర‌భుత్వం వివాహం చేసుకునే దివ్యాంగుల‌కు మేలు క‌లిగే నిర్ణ‌యం తీసుకుంది. ఇద్ద‌రు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రూ.ల‌క్ష ప్రోత్సాహం అందించేందుకు వీలు క‌ల్పిస్తూ  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళ వారం ఆదేశాలు జారీ చేశారు. గ‌తంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులై వుంటే మాత్ర‌మే  రూ. లక్ష వివాహ ప్రోత్సాహాన్ని ప్ర‌భుత్వం నుంచి…

రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

– న‌లుగురి మృతి 20మందికి గాయాలు – ఆగి ఉన్న లారీని ఢీకొన్న పెళ్లి బృందం బస్సు. – నలుగురు మృతి,20 మందికి పైగా తీవ్ర గాయాలు – ప్రాణాలు తీసిన అతివేగం పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జాతీయ రహదారి 163 పై సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం…

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాలి

– ఈ ప‌ర్య‌ట‌న చారిత్రాత్మ‌కం కావాలి –సి.ఎం. ప‌ర్య‌ట‌న‌తో రూపురేఖ‌లు మార‌నున్న జిల్లా – స‌న్నాహ‌క స‌మావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  పర్యటన విజ‌య‌వంతం చేయ‌డానికి  అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లుసమన్వయంతో కృషిచేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికార్ల‌ను ఆదేశించారు.  ఈనెల 23న‌…

రాష్ట్రంలో  ప‌లుచోట్ల వ‌ర్షాలు

Rains, gusty winds in many places in the state

– ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావం – జూన్ మొద‌టివారంలో  రుతుప‌వ‌నాలు – రానున్న 24 గంట‌ల్లో కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల్లో వ‌ర్షాలు మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురియనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పాడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు రాష్ట్ర  వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ,…