Category తెలంగాణ

ఈ శ‌తాబ్ద‌పు మోసం అభ‌య‌హ‌స్తం

– అబ‌ద్ధ‌పు హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు -దిల్లీకి మూట‌లు మోస్తున్న రేవంత్‌ – రుణ‌మాఫీ పావుశాతం కూడా చేయ‌లేదు -బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 26 : ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

అందాల పోటీలకు రూ.200 కోట్లు..

రైతన్నలకు మాత్రం మొండిచేయి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,మే26: అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే రూపాయి…

చురుగ్గా సాగుతున్న ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

-ల‌బ్దిదారుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం – ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 68 కోట్లు దాటిన చెల్లింపులు -వీలైన చోట్ల గృహ ప్ర‌వేశానికి వెళ‌తా – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 26:  “ఇందిర‌మ్మ ఇల్లు వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. 10 -15 సంవ‌త్స‌రాల నుంచి  గుడిసెలు, రేకుల షెడ్డుల్లోనే ఉంటున్నాం. పిల్ల‌లు…

స‌ర‌స్వ‌తీ పుష్కరాలను చాలెంజ్ గా తీసుకున్నాం..

అందరి సహకారంతో దిగ్విజయం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 26 :  సరస్వతి పుష్కరాలను ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహించామని విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్న‌ట్లు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.  సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్ వద్ద దేవాదాయ శాఖ…

కొలిక్కి వొస్తున్న‌ మంత్రివర్గ విస్తరణ

చివ‌రి ద‌శ‌కు చేరుకున్న క‌సర‌త్తు – మ‌రో ఆరుగురికి అవ‌కాశం? – సామాజిక న్యాయంపై దృష్టి – వంద‌మందితో జంబో కార్య‌వ‌ర్గం? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) చాలాకాలంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఒకటిరెండు రోజుల్లో తెరపడనుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌ ‌పెద్దలతో…

రేవంత్ రెడ్డి చౌకబారు ప్రతీకార చర్యలకు ఏసీబీ నోటీసులే నిదర్శనం

KTR

బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసుపై స్పందించిన కేటీఆర్. బీఅర్ఎస్ ను చూసి రేవంత్ భయపడుతున్నట్టు మరోసారి స్పష్టమైందన్న మాజీ మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 26 : ఫార్ములా ఈ కార్ రేస్‌ కేసులో ఈనెల 28న విచారణకు హాజరుకావాలన్న ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

పుష్కరాల నిర్వహణను చాలెంజ్‌గా తీసుకున్నాం..

Minister Sridhar Babu

అంద‌రి స‌హ‌కారంతో పుష్కరాలు విజ‌య‌వంతం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 26 : సరస్వతి పుష్కరాలను (Saraswati Pushkaralu ) ఛాలెంజ్ గా తీసుకుని నిర్వహించామని, అంద‌రి స‌హ‌కారంతో పుష్క‌రాలు విజయవంత మయయ్యాయ‌ని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పుష్క‌రాల‌లో…

లొంగిపోయిన ద్రోహుల వ‌ల్లే పార్టీకి తీర‌ని న‌ష్టం

Chhattisgarh

రాత్రిపూట 20 వేల మంది పోలీసు బలగాలతో నంబలా టీం వీరోచిత పోరాటం  రోజంతా 5 విడతల్లో ఎన్‌కౌంటర్ల నుంచి సుర‌క్షితం  21న ఉదయం ఫైనల్ క‌గార్ ఊచకోతలో నంబలా వీర మరణం  లొంగిపోయిన ద్రోహులే సమాచారం ఇచ్చారు  ప్రజలు, విప్లవకారుల హత్యలకు ప్రభుత్వం ప్రణాళికలు  ప్ర‌భుత్వ‌ ఊచకోతను ఖండించండి!  పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై…

పాలమూరు- రంగారెడ్డిని త్వరితగతిన పూర్తి చేస్తాం

Deputy CM Bhatti Vikramarka

కెసిఆర్ మీ ఆటలు ఇక సాగవు.. రాష్ట్ర ప్రజలకు అంతా అర్థమయింది గ‌త ప్ర‌భుత్వంలో మాట్లాడడానికి హక్కు లేదు.. అడిగితే నాడు అరెస్టులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏమాత్రం తగ్గనివ్వం…  దేశంలో అద్భుత రాష్ట్రంగా నిలబెడతాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు క‌ల్వ‌కుర్తి, ప్ర‌జాతంత్ర‌, మే 26 : పాలమూరు- రంగారెడ్డి (Palamuru-Ranga Reddy )…