Category తెలంగాణ

నల్గొండ డీఎస్పీని సస్పెండ్ చేయాలి

-డీజీపీ శివధర్‌రెడ్డికి బీజేపీ ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 10వ వార్డులో జరిగిన ఎన్నికల అక్రమాల గురించి డీఎస్పీ శివరామిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి వెళ్లినప్పుడు ఆయన రౌడీలా ప్రవర్తిస్తూ వీధిలో దాడి చేయడం, దుర్భాషలాడి కొట్టడం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ…

పంచాయతీ కార్యదర్శులకు ఊరట

– అంతర్ జిల్లా డెప్యుటేషన్‌కు అనుమతులు – మంత్రి సీతక్క చొరవ ఫ‌లితం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 223మంది పంచాయతీ కార్యదర్శులకు రెండేళ్లపాటు…

కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తా

ప్రియమైన మంథని మున్సిపాలిటీ ఓటర్లకు నమస్కారం.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంథనిలో అఖండ విజయాన్ని అందించి, నాపై నమ్మకం ఉంచిన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై మీరు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు.. మీ కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తాను అని ఈ సందర్భంగా…

విద్యార్థుల విద్య, వైద్య సదుపాయాల్లో రాజీ లేదు

– మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ఎస్సీ, గిరిజన వసతి గృహాల విద్యార్థుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయలలో రాజీ పడేదే లేదని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్‌ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్‌లో ఎస్పీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ తదితర…

బీసీల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్

– బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఉండేలా చర్యలు – విజన్- 2047 లక్ష్యానికనుగుణంగా రవాణా, ఆర్టీసీ కార్యాచరణ – మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గత బడ్జెట్‌లో కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు, పెండింగ్‌ అంశాలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారులతో మంత్రి పొన్నం…

44వేలకు పైగా జర్నలిస్టు అక్రిడిటేషన్‌ ‌కార్డులు

– అర్హులందరికీ న్యాయం – సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్‌ ‌కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా…

పారా మెడికల్‌ ‌ఫీజు వివరాలు ఈ-పాస్‌లో ఉంచాలి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలోని పారా మెడికల్‌ ‌కళాశాలల్లో చదివే దాదాపు 30 వేల మంది విద్యార్థుల ఫీజు స్టక్చ్రర్‌ ‌వివరాలను ఈ-పాస్‌ ‌లో వెంటనే అప్‌లోడ్‌ ‌చేయాలని సాంఘిక సంక్షేమ‌ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్‌ ‌కుమార్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పారా మెడికల్‌ కళాశాలల్లో చదువుతున్న ఎస్‌.‌సి. ఎస్‌.‌టి, బీ.సి…

కార్మిక చట్టాలకు నిరసనగా బంద్‌

‌- రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12:  కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో సమ్మెతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు, కార్మికులు నిరసనలు నిర్వహించారు.…

15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

– అందరూ పాల్గొనాలని మంత్రి అడ్లూరి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవం ఈనెల 15వ తేదీ ఉదయం జరగనుంది. ఈ ఉత్సవాలలో ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి చెందిన అందరు గిరిజన…