Category తెలంగాణ

మంచిరేవులలో నాగిరెడ్డి కుంట కబ్జా

– రంగంలోకి దిగి ఫెన్సింగ్‌ ‌వేసిన హైడ్రా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31: భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది.  ప్రజల ఫిర్యాదుల మేరకు స్పందిస్తూ, రియల్‌ ఎస్టేట్‌ ‌మాఫియా , అక్రమ కట్టడాల నుంచి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. రాజేంద్రనగర్‌ ‌పరిధిలోని మంచిరేవుల నాగిరెడ్డి కుంట చెరువు…

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం

– తడిసి ముద్దయిన వరి, పసుపు పంటలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మామిడి పంటలకు తీవ్ర నస్టం వాటిల్లింది.  బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్నాయి. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఆరబోయగా తడిసి ముద్దవడంతో…

హైదరాబాద్‌లో జయలలిత ఇల్లు సీజ్

– ఇంటి పన్ను చెల్లించకపోవడంతో చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలోని ఇంటికి  పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు…

ల‌క్ష్య‌సాధ‌న‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో శ్ర‌మించాలి

– ఎంచుకున్న రంగంలో ఉత్త‌మంగా రాణించాలి – సైబ‌ర్ ఉచ్చులో ప‌డ‌కుండా విద్యార్థులు జాగ్ర‌త్త వ‌హించాలి – త‌ల్లిదండ్రులే నిజమైన హీరోలు – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 31:  విద్యార్థులు పాఠశాల దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణతో వాటిని సాధించే దిశగా శ్రమించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి…

మహావీరుని బోధనలు అందరికీ ఆదర్శం

– హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక – మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ – ఉత్సాహభరితంగా శోభా యాత్ర – వైభవంగా భగవాన్ మహావీర్ జయంత్యుత్సవాలు – జైన్ సమాజం సామజిక సేవలు ప్రశంసనీయం – బీఆర్ఎస్ నేత‌ హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: అహింస, సత్యం, మరియు ఆత్మనిగ్రహం వంటి…

2న హనుమాన్ జయంతి

– హైదరాబాద్‌లో భారీగా శోభాయాత్ర – సమీక్షించిన వివిధ శాఖల అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర…

శ్రీశైలంలో అక్రమంగా విద్యుదుత్పత్తి

– నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏపీ ప్రభుత్వం – మండిపడ్డ మంత్రి జూపల్లి  కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వేసవిలో నీటికి కటకట ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్ప‌త్తి చేయొద్దని నిబంధన…

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

– 4న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 29న సమ్మక్క సారక్క జాతర దగ్గర జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి…

యువతలో నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఉచిత స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలియజేశారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన లేదా…