Category తెలంగాణ

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా పాల‌న‌..

In-charge Ministers

ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్,ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (telangana formation day) జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.…

వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ లో రూ.2 కోట్లు గోల్‌మాల్‌

Warangal Officers Club

ముగ్గురి అరెస్టు : సిఐ పి.సత్యనారాయణ రెడ్డి కాజీపేట, ప్రజాతంత్ర, జూన్ 1: వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ (Warangal Officers Club ) లో గతేడాది ఏప్రిల్ 18న ఫ్యానుకు ఉరేసుకున్న శ్రీనివాస్, తన ఆత్మహత్యకు క్లబ్ లోని మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, చెరుకు రాజిరెడ్డి, పొడిచెట్టి రవీందర్‌ కారణమని తన కొడుకు సెల్ ఫోన్‌…

స్వరాష్ట్రాన్ని సురాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం

Minister Seethakka

రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ మార్గంలో సాగుతున్న…

మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతంగా నిర్వహణ మంత్రి జూపల్లి హర్షం 

హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావటంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప…

వ‌రిపొలాల్లో ప‌చ్చిరొట్ట పైర్ల‌ను విత్తుకోవాలి

farmers

 రైతుల‌కు వ్య‌వ‌సాయ సంచాల‌కుల సూచ‌న‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 31: ఈసారి నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌లోకి ప‌దిహేను రోజులు ముందుగా ప్ర‌వేశించిన నేప‌థ్యంలో, యాసంగి వ‌రి పండించిన రైతులు (farmers) ఇప్పుడు త‌మ పొలాల్లో ప‌చ్చి రొట్ట పైరుల‌ను విత్తుకోవాల‌ని వ్య‌వ‌సాయ సంచాల‌కులు సూచించారు. మే 26న రాష్ట్రంలోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు, 28వ తేదీనాటికి రాష్ట్రమంతా…

తెలంగాణలో పెట్టుబ‌డుల‌కోసం య‌త్నిస్తా

ఇండియా ఫ‌స్ట్, తెలంగాణ ఫ‌స్ట్ అన్న‌దే మా విధానం  పీడీఎస్ఎల్ తెలంగాణ‌లో విస్త‌రించాలి త‌యారీరంలోనూ తెలంగాణ దూసుకెళుతోంది బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం-పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తాన‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే…

ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీర‌ని న‌ష్టం

Democratic Teachers Federation

టీచ‌ర్ల కుదింపుతో స‌ర్కారు బడుల‌పై తీవ్ర ప్ర‌భావం ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆ ఉత్తర్వులు విరమించుకోవాలి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌ని, టీచ‌ర్ల‌ సర్దుబాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారమిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల…

గోశాల‌ల ఏర్పాటుకు పూర్తిస్థాయి ప్ర‌ణాళిక

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

అధికార్ల‌ను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికార్ల‌ను ఆదేశించారు. శ‌నివారం ఆయ‌న, రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో స‌మీక్షా స‌మావేశంలో పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…

సమగ్ర కార్యాచరణతో సరస్వతి పుష్కరాలు విజయవంతం

పుష్కరాల నిర్వహణతో  ప్రభుత్వానికి కీర్తిప్ర‌తిష్ట‌లు 30 లక్షల మంది భక్తుల పుణ్య‌స్నానాలు వొచ్చే గోదావరి పుష్కరాలను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి  ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని,  మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో…